Rajasthan

    మహిళా సర్పంచ్ :కూల్చివేతల్ని అడ్డుకోవటానికి JCB ఎక్కేసింది

    November 22, 2019 / 11:27 AM IST

    ఓ మహిళా సర్పంచ్ విచిత్ర నిరసన చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తు ఆమె చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. తన నిరసన వినూత్నంగా వ్యక్తం చేసింది. కాస్తంత భయపెట్టేలా..ఇంకాస్త ఆశ్చర్యం కలిగించే మహిళా సర్పంచ్ చ�

    ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, ట్రక్కు ఢీ.. 14మంది మృతి

    November 18, 2019 / 04:56 AM IST

    రాజస్థాన్‌లో సోమవారం (నవంబర్ 18, 2019) ఉదయం 7: 45 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బికనేర్‌ జిల్లా శ్రీదంగర్‌గఢ్‌ సమీపంలోని 11వ నెంబర్‌ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురి�

    సికర్ లో రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి  

    November 14, 2019 / 04:26 AM IST

    రాజస్తాన్‌లోని సికర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 13) రాత్రి జీప్ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి.  రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు �

    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

    November 12, 2019 / 08:20 AM IST

    రాజస్థాన్‌లోని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

    సాంబర్ సరస్సులో మరణ ఘోష : 5 వేల వలస పక్షులు మృతి

    November 12, 2019 / 04:42 AM IST

    రాజస్థాన్ రాష్ట్రంలోని సాంబార్ సరస్సులో వేలకొద్దీ వలస పక్షులు చనిపోయాయి. దేశంలోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు ఈ సాంబర్ సరస్సు. ఈ సరస్సుకు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం  కూడా సాంబార్ సరస్సుకు వేలాది పక్షులు విదేశాల నుంచి వలస �

    ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి..మహిళా కానిస్టేబుల్‌ ను ఈడ్చుకెళ్లాడు

    November 8, 2019 / 09:20 AM IST

    రాజస్థాన్‌లోని దిద్వానా పట్టణంలో బుధవారం (నవంబర్ 6, 2019)న బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. ఆపేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్‌ (యశోద)ను ఈడ్చుకెళ్లాడు.  ఇక ఎంతకీ మహిళా కానిస్టేబుల్ ఆ బైక్ ను వదల�

    ప్రభుత్వం కీలక నిర్ణయం : అమ్మాయిలకు మగ టీచర్లు వద్దు

    October 20, 2019 / 02:25 AM IST

    రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు మగ టీచర్లు వద్దు అని నిర్ణయించింది. రాష్ట్రంలోని బాలికల పాఠశాలల్లో పనిచేస్తున్న 50 ఏళ్లలోపు పురుష టీచర్లను వెనక్కి పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్స్ లో ఈవ్ టీజింగ్ కేసులు పెర�

    దుర్గాదేవి ఊరేగింపులో ఘర్షణ : మాల్‌పురాలో కర్ఫ్యూ

    October 9, 2019 / 06:05 AM IST

    రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని మాల్‌పురా ప్రాంతంలో దసరా పండుగ వేళ ఘర్షణలు చెలరేగాయి. రెండు వర్గాలు దాడులకు దిగాయి. వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తర్వాత ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుక�

    దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి : నదిలో 10మంది గల్లంతు

    October 9, 2019 / 04:14 AM IST

    రాజస్థాన్‌లోని ధోల్ పూర్‌‌లో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. తమ వ�

    షాకింగ్ వీడియో : గార్బా ఆడుతుండగా నోటి నుంచి రక్తం, ఆ వెంటనే మరణం

    October 8, 2019 / 01:04 PM IST

    రాజస్తాన్ లో మౌంట్ అబూలో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. గార్బా ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే చనిపోయాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన

10TV Telugu News