Home » Rajasthan
కాచిగూడ : కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక కష్టాన్ని చూసి చలించిపోయే మనస్సు ఉందని చాటి చెప్పారు పోలీసులు. కన్నబిడ్డ జాడ తెలియక అల్లాడిపోతున్న ఓ వృద్ధ దంపతుల పాలిట తమ ఔదార్యాన్ని చూపించారు కాచిగూడ పోలీసులు. తెలియని ప్రాంతంలో కొడుకు కోసం వె
జైపూర్: పూర్వకాలంలో వీరుల చరిత్రలను అమ్మమ్మలు.. నాయనమ్మలు పిల్లలకు కథలు.. కథలుగా చెప్పేవారు..ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా బిజీ బిజీ లైఫ్. ఏది తెలుసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. పాఠ్యపుస్తకాలే ఈనాటి పిల్లల లోకం.. అందుకే వీరుల త్యాగాలను పాఠ్యాంశ
ఢిల్లీ: తోటి సైనికులపై జరిగిన మానవబాంబుకు (పుల్వామా దాడి)ప్రతీకారంగా భారత వైమానికా దళం పాక్ ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో భారతదేశం వాయుసేనకు నీరాజనాలు పలికింది. భారత్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. యువత త�
బికనీర్ : పుల్వామాలో ఉగ్రదాడి దేశంలో తీవ్ర భావోద్వేగాలను రేపింది. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఈ దాడి తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్ ఉత్పత్తులపై సుంకాలను 200 శాతం పెంచేసింది. ఇదే క్రమంలో రాజస్థాన్ రాష్ట�
సినీ హీరో గోపీచంద్ కు యాక్సిడెంట్ అయ్యింది. కొత్త మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం రాజస్థాన్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బైక్ పైనుంచి వెళ్లే స్టంట్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. గాయాలు అయిన�
జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్
జైపూర్ : రాజస్ధాన్ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆదివారం దోలాపూర్ జిల్లాలో రోడ్లపైకి వచ్చిన ఆందోళన కారులు రెచ్చి పోయి ఆగ్రా-మొరేనా హైవేను దిగ్భందించారు. దీంతో పోలీసులు వారిని చెద�
వెల్లూరు : సల్లేఖన దీక్ష చేపట్టిన 72 సంవత్సరాల జైన వృద్ధురాలు తుదిశ్వాస విడిచింది. రాజస్థాన్కు చెందిన శ్రీ సుగున్తాన్మతి మాతాజీ ఫిబ్రవరి 1వ తేదీ నుండి దీక్ష చేపట్టారు. తిరువనమలై జిల్లాలోని అరిహంతగిరి దిగంబర్ జైన్ మఠ్లో ఆమె ఈ దీక్ష చేపట�
జైపూర్: పేరుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు..ఎవరన్నా పరిచయం అయితే మీ పేరేంటీ అని అడుగుతారు. తర్వాత ఏ ఊరు అంటారు. ఆ ఊరోళ్లు మాత్రం ఊరి పేరు మాత్రం చెప్పరు. అంతేకాదు భయపడిపోతారు కూడా. కొంత మంది సిగ్గుపడతారు. ఎందుకంటే వారి ఊరిపేరు వారికి శాపంగా మా�
హర్యానాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. INLD పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ర�