Rajasthan

    కొడుకు కోసం వృద్ధ దంపతుల దీనస్థితి : పోలీసుల ఔదార్యం 

    March 21, 2019 / 10:29 AM IST

    కాచిగూడ  : కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక కష్టాన్ని చూసి చలించిపోయే మనస్సు ఉందని చాటి చెప్పారు పోలీసులు. కన్నబిడ్డ జాడ తెలియక అల్లాడిపోతున్న  ఓ వృద్ధ దంపతుల పాలిట తమ ఔదార్యాన్ని చూపించారు కాచిగూడ పోలీసులు. తెలియని ప్రాంతంలో కొడుకు కోసం వె

    వీరుడు స్ఫూర్తి : పాఠ్యాంశంలో ‘అభినందన్’ 

    March 6, 2019 / 05:17 AM IST

    జైపూర్‌: పూర్వకాలంలో వీరుల చరిత్రలను అమ్మమ్మలు.. నాయనమ్మలు పిల్లలకు కథలు.. కథలుగా చెప్పేవారు..ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా బిజీ బిజీ లైఫ్. ఏది తెలుసుకోవాలన్నా.. చదువుకోవాలన్నా.. పాఠ్యపుస్తకాలే ఈనాటి పిల్లల లోకం.. అందుకే వీరుల త్యాగాలను పాఠ్యాంశ

    సర్జికల్ దాడుల బాబు : సైనిక కుటుంబంలో‘మిరాజ్ సింగ్’ పుట్టాడు

    February 28, 2019 / 04:13 AM IST

    ఢిల్లీ: తోటి సైనికులపై జరిగిన మానవబాంబుకు (పుల్వామా దాడి)ప్రతీకారంగా భారత వైమానికా దళం పాక్ ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో భారతదేశం వాయుసేనకు నీరాజనాలు పలికింది. భారత్‌లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. యువత త�

    ఎవరి ఆదేశాలో తెలుసా : పాకిస్తానీలు 48 గంటల్లో వెళ్లిపోండి

    February 19, 2019 / 08:51 AM IST

    బికనీర్ : పుల్వామాలో ఉగ్రదాడి దేశంలో తీవ్ర భావోద్వేగాలను రేపింది. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు ఈ దాడి తర్వాత పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్ ఉత్పత్తులపై సుంకాలను 200 శాతం పెంచేసింది. ఇదే క్రమంలో రాజస్థాన్ రాష్ట�

    హీరో గోపీచంద్‌కు యాక్సిడెంట్

    February 18, 2019 / 07:14 AM IST

    సినీ హీరో గోపీచంద్ కు యాక్సిడెంట్ అయ్యింది. కొత్త మూవీ షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం రాజస్థాన్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బైక్ పైనుంచి వెళ్లే స్టంట్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. గాయాలు అయిన�

    ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం 

    February 15, 2019 / 10:06 AM IST

    జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్

    రిజర్వేషన్ల రగడ : గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం

    February 10, 2019 / 03:08 PM IST

    జైపూర్ :  రాజస్ధాన్ రాష్ట్రంలో  రిజర్వేషన్ల కోసం గుజ్జర్లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆదివారం   దోలాపూర్ జిల్లాలో రోడ్లపైకి వచ్చిన ఆందోళన  కారులు  రెచ్చి పోయి ఆగ్రా-మొరేనా హైవేను దిగ్భందించారు.  దీంతో పోలీసులు వారిని చెద�

    సల్లేఖన దీక్ష : 72 ఏళ్ల జైన వృద్దురాలు కన్నుమూత

    February 9, 2019 / 10:48 AM IST

    వెల్లూరు : సల్లేఖన దీక్ష చేపట్టిన 72 సంవత్సరాల జైన వృద్ధురాలు తుదిశ్వాస విడిచింది. రాజస్థాన్‌‌కు చెందిన శ్రీ సుగున్తాన్‌మతి మాతాజీ ఫిబ్రవరి 1వ తేదీ నుండి దీక్ష చేపట్టారు. తిరువనమలై జిల్లాలోని అరిహంతగిరి దిగంబర్ జైన్ మఠ్‌లో ఆమె ఈ దీక్ష చేపట�

    ఎంత కష్టం : ఊరి పేరు మారిన.. జీవితాలు మారటం లేదు

    February 4, 2019 / 11:11 AM IST

    జైపూర్: పేరుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు..ఎవరన్నా పరిచయం అయితే మీ పేరేంటీ అని అడుగుతారు. తర్వాత ఏ ఊరు అంటారు. ఆ ఊరోళ్లు మాత్రం ఊరి పేరు మాత్రం చెప్పరు. అంతేకాదు భయపడిపోతారు కూడా. కొంత మంది సిగ్గుపడతారు. ఎందుకంటే వారి ఊరిపేరు వారికి శాపంగా మా�

    ఉప ఎన్నికలు: హర్యానాలో బీజేపీ, రాజస్ధాన్‌లో కాంగ్రెస్ విజయం

    February 1, 2019 / 04:57 AM IST

    హర్యానాలో జరిగిన జింద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. INLD పార్టీకి చెందిన జింద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే హరిచంద్‌ మిద్దా మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ర�

10TV Telugu News