Rajasthan

    Rajasthan Govt Crisis : రంగంలోకి రాహుల్..పైలట్ అలక వీడుతారా

    July 16, 2020 / 10:14 AM IST

    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్‌ పైలట్‌ ప్రకటించారు. దాంతో పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్‌ గాంధీయే స్వ�

    నాకు బాధగా ఉంది.. మనమెప్పుడు మేల్కొంటాం: సొంత పార్టీపై కపిల్ సిబాల్ కామెంట్స్

    July 13, 2020 / 06:57 AM IST

    రాజస్థాన్‌లో మరోసారి రాజకీయ పోరాటం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తనకు 30మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాజస్థాన్‌కు చెందిన అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని పైలట్ ఇవాళ(13 జులై 2020) ఒక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస�

    సెల్ రీఛార్జ్ విషయంలో అన్నతో గొడవ.. చెల్లి సూసైడ్

    July 9, 2020 / 07:51 PM IST

    మొబైల్ ఫోన్ వ్యసనంగా మారడమే కాదు ప్రాణాలు తీసుకునేంతలా బానిసలైపోతున్నారు. రాజస్థాన్ లోని ఝున్‌ఝును పట్టణంలో ఓ బాలిక అన్నతో గొడవపడి సూసైడ్ చేసుకుంది. అన్నాచెల్లెళ్లు గొడవపడటంతో మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయించనంటూ వారించింది. దాంతో మనస్తాపాని

    శృంగారం చేస్తుండగా తల్లి చూసిందని యువతి సూసైడ్

    July 7, 2020 / 01:03 PM IST

    తన ప్రియుడితో  శృంగారంలో ఉండగా తల్లి చూసిందని భయపడి ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్దాన్ లో జరిగింది. బుండి జిల్లా జెండోలి ప్రాంతంలోని చోత్రకా ఖేడా గ్రామంలో లో నివసించే 18 ఏళ్ల యువతి ఆదివారం రాత్రి తన ప్రియుడితో శృంగారంలో ఉండగా ఆమె తల�

    రాజస్థాన్ యాక్సిడెంట్ : గాయపడినవారిని తన కారులో తీసుకెళ్లి..హాస్పిటల్లో చేర్చిన కేంద్రమంత్రి

    June 30, 2020 / 12:49 PM IST

    కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెఖావత్ మానవత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్ లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని తన కాన్వాయ్ లో హాస్పిటల్ కు తరలించారు. దీంతో ఆయన పెద్ద మనస్సుని అందరూ ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..రాజ

    మృగాళ్లు : లాక్ డౌన్ వేళ..క్వారంటైన్ లో గ్యాంగ్ రేప్ 

    April 26, 2020 / 02:24 PM IST

    కరోనా వైరస్ వ్యాపిస్తున్ని వేళ..దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో కూడా కొన్ని దారుణ ఘటనలు జరుగుతున్నాయి. కన్నుమిన్ను లేకుండా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకొనేలా కామాంధులు రెచ్చిపోతున్నారు. లాక్ డౌన్ కారణంగా సొంతూరుకు బయలుదే

    పొలంలో పని చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి 13రోజులుగా అత్యాచారం

    April 24, 2020 / 10:33 AM IST

    దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు నీచ

    ఆ బాబు పేరు లాక్ డౌన్.. కారణం చెప్పిన తల్లిదండ్రులు

    April 20, 2020 / 04:37 AM IST

    యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు

    LOCKDOWNలో ఇరుక్కుపోయిన భర్త.. 53ఏళ్ల అంధురాలైన వివాహితపై అత్యాచారం

    April 18, 2020 / 06:08 AM IST

    కరోనా భయంతో నాలుగు గోడల మధ్య ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటే.. ఒంటరిగా ఉంటున్న 53 ఏళ్ల అంధురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు ఆకతాయిలు. వృత్తి రీత్యా రాజస్థాన్ లో భర్త ఇరుక్కుపోయాడు. బ్యాంకు ఉద్యోగి అయిన మహిళ భోఫాల్ లోని షాపూరా ప్�

    ఏప్రిల్ 15 తర్వాత తెరుచుకోనున్న ఆఫీసులు

    April 7, 2020 / 10:26 AM IST

    ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని  ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న  లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని  ఈశాన్

10TV Telugu News