Home » Rajasthan
IPL 2020 : ఐపీఎల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీ20 మ్యాచ్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గత మ్యాచ్ లో కొండంత లక్ష్యాన్ని చేధించి రికార్డు బద్దలు కొట్టిన..రాజస్థాన్ ఈసారి బ్యాట్లేత్తిసింది. బొక్కా బొర్లా పడింది. కనీసం పోరాటం చేయలేక స్�
RR vs KXIP, IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో 9 వ మ్యాచ్ షార్జా మైదానంలో రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరగగా.. RR vs KXIP మ్యాచ్లో పరుగుల వరద పారింది. పరుగుల వరదలో చివరకు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్పై పైచేయి సాధించింది. రాజస్థాన్ జట�
IPL 2020, RR vs KXIP Live Streaming: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 తొమ్మిదవ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP) తో తలపడుతుంది. రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రాజస్థాన�
రాజస్థాన్లో కామాంధులు రెచ్చిపోయారు. తన మేనల్లుడితో వెళుతున్న మహిళపై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. యువకుడిని కొట్టి ఆరుగురు వ్యక్తులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అల్వార్ జిల్లాలోని టిజారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ద
రాజస్ధాన్ లోని చిత్తోర్ ఘర్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఉత్తర ప్రదేశ్ కు చెందిన 13 ఏళ్ల బాలికను కొన్నాడు. ఆమెను బలంతంగా పెళ్ళి చేసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఎట్టకేలకు బాలిక చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయటంతో ఆ రాక్షసుడి బారినుంచి బయటప
పెద్ద చదువులు చదవలేదు. ఇంటర్నెట్ గురించి తెలిసింది కూడా అంతంత మాత్రమే. అలాంటి వారు ఆన్లైన్లో ఆరితేరిపోయి తాము ఎవరో తెలియకుండా.. పోలీసులకు చిక్కకుండా పక్కాగా క్రైమ్స్ చేసే తెలివిని మాత్రం సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు కిడ్నాప్స్, మర్డర�
కరోనా రాకుండా ఉండాలంటే బురదలో కూర్చుని శంఖం ఊదితే రాదట. ఈ మాట సాక్షాత్తు రాజస్థాన్ బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ జౌనపూరియా చెబుతున్నారు. బురదలో కూర్చొని ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని..శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగితే కరోనా రా�
రాజస్థాన్ లోని జోధ్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏ కష్టం వచ్చిందోగానీ..ఒకే కుటుంబానికి చెందిన 11మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని దేచు పోలీసు స్టేషన్ పరిధిలోని లొడ్టా గ్రామంలోని పొలంలో ఉన్న చిన్న ఇంటిలో శనివార�
రాజస్థాన్ లోని శిఖర్ జిల్లాలో ‘జై శ్రీ రామ్’, ‘మోడీ జిందాబాద్’ అని అనలేదని ఓ ముస్లిం ఆటో డ్రైవర్ పై కొందరు దుండగులు దాడి చేశారు. 52 ఏళ్ల వయస్సున్న ఆ ఆటో డ్రైవర్ గడ్డం లాగి..చెంపలు వాయించి..ఇష్టానుసారంగా కొట్టారు. జైశ్రీరామ్ అనలేనివాడికి ఇక్కడెం