rajnath singh

    పాకిస్తాన్ పై 3 సార్లు సర్జికల్ దాడులు జరిపాం : రాజ్ నాధ్ సింగ్ 

    March 9, 2019 / 03:04 PM IST

    మంగుళూరు:  కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ సర్జికల్ స్ట్రేక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్, పాకిస్తాన్ పై గడచిన 5 ఏళ్లలో 3సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని, అయితే తాను 2 ఘటనల గురించే మాట్లాడతానని రాజ్ నాధ్ సింగ్ అన్నారు. కర్ణాటకలో శని�

    ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ 

    March 1, 2019 / 07:36 AM IST

    హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో ఎన్‌ఐఏ ప్రాంతీయ నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో ఈ నూతన కార్యాలయం, నివాస సముదాయాలను నిర్మించారు. 2016న �

    దెబ్బకు దెబ్బకు కొట్టాల్సిందే : మరో సర్జికల్ స్ట్రైక్స్‌కి మోడీ రెడీ

    February 14, 2019 / 04:31 PM IST

    జమ్మూకాశ్మీర్ పుల్వామాలో గురువారం(ఫిబ్రవరి-14-2019) సాయంత్రం CRPF జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఎన్ఐఏతో అత్యవసరంగా సమావేశమైన

    లోక్ సభలో కోల్ కతా రగడ : మోడీని దుమ్మెత్తిపోసిన విపక్షాలు

    February 4, 2019 / 07:17 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-3,2019) కోల్ కతాలో జరిగిన ఘటనను విపక్షాలు లోక్ సభలో సోమవారం(ఫిబ్రవరి-4,2019) లేవనెత్తాయి. విపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర�

    ఏపీకి ఊరట: కేంద్ర సాయం రూ.900 కోట్లు మంజూరు

    January 29, 2019 / 10:55 AM IST

    ఢిల్లీ : ఏపీ కి కరువు సాయం కింద కేంద్రం రూ. 900.40 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేతృత్వంలోని ఉన్నత స్దాయి కమిటీ  మంగళవారం సమావేశమై  ఈ నిర్ణయం తీసుకుంది. ఈ  సమావేశంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్,రాధా మోహన్ సింగ్ పాల్గ�

    ఏపీలో రాష్ట్రపతి పాలన : బీజేపీ సీక్రెట్ ఆపరేషన్

    January 21, 2019 / 02:28 PM IST

    ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..?

    బీజేపీ ధీమా: యూపీలో స్వీప్ చేస్తాం

    January 14, 2019 / 02:56 PM IST

    ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో స్వీప్  చేస్తామని, ఎస్పీ, బీఎస్పీకి పరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గతంలో గెలిచిన 72 స్ధానాలను తిరిగి గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని కూటము�

    బిల్లుకి ఆమోదం : పాక్, బంగ్లా ముస్లిమేతరులకు భారత పౌరసత్వం

    January 8, 2019 / 01:18 PM IST

    కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. విపక్షాలు కాదన్నా, వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయ్యింది. పౌరసత్వం బిల్లుకి లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు(హిం�

    ఉనికికే ప్రమాదం : పౌరసత్వం బిల్లుపై విపక్షాలు ఆగ్రహం

    January 8, 2019 / 10:57 AM IST

    ఢిల్లీ: లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వాడీవేడి చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. విపక్షాలు ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీల ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పౌరసత్వ బిల్లు

    పౌరసత్వం రగడ : కాంగ్రెస్, టీఎంసీ వాకౌట్

    January 8, 2019 / 10:16 AM IST

    ఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో రగడ జరిగింది. విపక్షాలు బిల్లుని వ్యతిరేకించాయి. పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయన్నారు. అయితే పౌర‌స‌త్వ బిల్లుతో ఎవ‌రూ వివ‌క్ష‌కు గురికారు అని కేంద్ర మంత్రి రాజ్‌�

10TV Telugu News