Home » rajnath singh
ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత లాలా లజపత్ రాయ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. లాలా లజపత్ రాయ్ దేశానికి చేసిన సేవలు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.భరతమాత సాహస పు�
తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాల ఐటీ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిశారు. 2019, అక్టోబర్ 30వ తేదీ బుధవారం సౌత్ బ్లాక్�
ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులు, పర్యాటక రంగం కోసం తెరిచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఇవాళ(అక్టోబర్-21,2019)లడఖ్ లో పర్యటించన ఆయన….పర్యాటకులు సియాచిన్ లో పర్యటించవచ్చన్నారు. సియాచిన్ బేస్ క్�
డిఫెన్స్ మినిష్టర్ రాజ్నాథ్ సింగ్ రాఫెల్ యుద్ధ విమానానికి ఆయుధ పూజ చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. దసరా పండుగ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి అందుకుని పూజలు చేశారు. ఇందులో భాగంగానే చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి, విమానంప�
ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి కశ్మీర్ విషయంలో చిచ్చు రగులుతూనే ఉంది. పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచేందుకు సిద్ధంగా ఉంటే తాము భారత ఆర్మీని పంపేంద�
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫ్రాన్స్ దేశ పర్యటనను ముగించుకొని గురువారం(10 అక్టోబర్ 2019) రాత్రికి ఢిల్లీకి చేరకున్నారు. వచ్చే ఏడాది ఏప్రియల్, మే నెలాకరులో భారత దేశానికి ఏడు రాఫెల్ యుద్ధ విమానాలు రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంధర్భంగా మ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే పురస్కరించుకుని భారీ ఎత్తున గగన విన్యాసాలు జరిగాయి. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా భారత తొలి యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ నుంచి భారత్ అందుకుంది. సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్కు ప్రధ�
ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్క్వాడ్రన్లో రాఫెల్ జెట్ ఎంట్రీ అదిరిపోయింది. ఎన్నో అడ్డంకులు వచ్చినా..అనుకున్న సమయానికే రాఫెల్ జెట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది. రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి కాదు
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిది డసాల్ట్ ఏవియేషన్ నుండి ఇవాళ(అక్టోబర్-8,2019)అధికారికంగా భారత్ కు అందింది. భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించేందుకు రక�
భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించడానికి ఫ్రాన్స్కు బయలుదేరే గంట ముందు…భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాలను సరికొత్త స్థాయికి తీస