Home » rajnath singh
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తేజస్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టులో రెండు సీట్ల తేజస్ లో ఆయన ప్రయాణించారు.
జపాన్,దక్షిణ కొరియాలో 5రోజుల పర్యటనకు భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆయన జపాన్ లో పర్యటించి ఆ దేశ ప్రధాని షింజో అబే,రక్షణ మంత్రి తకేషి ఇవాయాతో పాటుగా పలువురితో సమావేశమై చర్చలు జరిపిన ఆయన ప్రస్తు
లేహ్ లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ నిర్వహించిన 26వ ‘కిసాన్- జవాన్ విజ్ఞాన్ మేళా’(సైన్స్ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్�
ఢిల్లీ : అసోంలోని గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై గురువారం (మే 16) కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరా తీశారు. మంత్రి రాజ్నాథ్ సింగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడారు. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక�
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఏప్రిల్ 08వ తేదీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు.
కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ధీటైన అభ్యర్థిని ఎస్పీ రంగంలోకి దించనుంది.ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను లక్నో లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ఎస్పీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా �
చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను
ఎన్నికలు సమీపిస్తున్నవేళ డైరీ లీక్స్ ఇప్పుడు దేశంలో కలకం సృష్టిస్తున్నాయి. బీజేపీని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్కు సరికొత్త అస్త్రం అందివచ్చింది.2009లో కర్ణాటక సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప నుంచి బీజేపీ అగ్రనేతలకు రూ.1800 కోట్ల ముడుపులు అందా�
బీజేపీ నేత, అంబర్పేట మాజీ ఎమ్మెల్యే జీ.కిషన్రెడ్డికి పలు ముస్లీం దేశాల నుండి బెదింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని, కేంద్రమంత్రిని కలిసిన ఆయన చెప్పార