Home » Rajpath
సెప్టెంబరు 7న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మో
ఇండియా గేట్ చుట్టు పచ్చదనం ఉండేలా ప్రత్యేక గార్డెన్లు అభివృద్ది చేశారు. మొత్తం సెంట్రల్ విస్టాలో మొక్కలు, చెట్ల సంఖ్యను బాగా పెంచారు. 1930లో ఆకాశం నుంచి చూస్తే ఈ ప్రాంతం ఎలా ఉండేదో ఆస్థాయిలో పచ్చదనాన్ని పెంచారు. దీనికి ముందు ఇక్కడ 454 చెట్లు, మ�
Flight Lieutenant Swati Rathore : జనవరి 26. భారత గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత వైమానిక దళానికి చెందిన లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ పాల్గొని చరిత్ర సృష్టించనున్నారు. తలెత్తుకొనే విధంగా తన కుమార్తె చేసిందని, దీనికి గర్వపడుతున్నట్లు డా�
Farm bills (వ్యవసాయ బిల్లు)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ యూత్ వింగ్ సోమవారం.. ట్రాక్టర్ ను తగులబెట్టి ఆందోళన చేపట్టారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు వెళ్లే రాజ్పథ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ‘మన దేశ దొంగలే రైతుల రక్తం, చెమటను దోచుకుంటున్నారు. దేశం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు..తమ ప్రభావం ఎంతుందో చూపేందుకు ప్రయత్నిస్తున్న జనసేనాని అధినేత పవన్పై సినీ నటి, కాంగ్రెస్ లీడర్ విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ను ఏదో రకంగా వివాదాల్లోకి లాగేందుకు టీఆర్ఎస్ ప
ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సమయంలో ఓ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ముందు వరుసలో పక్కపక్కన కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుక�
70వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) జరిగన పరేడ్ లో మహిళా శక్తి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి మహిళా బృందంతో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించి నారీ శక్తిని ప్రతిబింబించారు. పూర్తిగా మహిళలతో �
ఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. 70వ గణతంత్ర దినోత్సవం..మరోవైపు బాపూజీ 150వ జయంతి ఉండడంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్�