Home » Rajyasabha
HC permits sujana chowdary to fly abroad : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి 2వారాల పాటు అమెరికా వెళ్లేందుకు తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐ గతంలో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల కారణంగా ఆయన విదేశీ ప్రయణాన్ని అడ్డుకోవద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులకు కోర్టు స్పష
NDA Crosses 100-Mark In Rajya Sabha పెద్దల సభలో ఎన్డీయే సంఖ్యాబలం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది బీజేపీ నేతలు సోమవారం ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో పెద్దల సభలో ఎన్డీయే సంఖ్యాబలం 100దాటింది. మిత్రపక్షం జేడీయూకి రాజ్యసభలో ఐదుగురు సభ్యుల�
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులో ఒకటైన నిత్యావసర వస్తువుల (సవరణ) బిల్లు 2020ను మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లును లోక్సభ సెప్టెంబర్ 15న ఆమోదించింది. ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదించడంతో పార్లమెంటు �
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై .వారిపై గల సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎనిమిది మంది సభ్యులప
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. రైతుల ఆత్మహత్యలపై కేంద్రం దగ్గర ఎటువంటి డేటా లేదని సోమవారం హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధా�
మొత్తానికి ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. తీవ్ర గందరగోళ పరిస్థితుల నడుమ మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం లోక్సభ ఆమోద
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. వ్యవసాయ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లు.. తేనేపూసిన కత్తిలాంటిది అని కేసీఆర్ వర్ణించారు. దాన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలని కామెంట్ చేశారు. వ�
ఆన్లైన్ రమ్మీ గేమ్ నిషేధించాలని బీజేపీ ఎంపీ కేసీ రామ్మూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దక్షిణ భారత దేశంలో చాలామంది ఆన్లైన్ రమ్మీ గేమ్ యువత బానిసలుగా మారుతున్నారనీ..దేశానికి వెన్నెముక అయిన యువత ఇలా రమ్మీ గేములకు అలవాటు పడటం సర�
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపి విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ సమావేశాల్లో మాట్లాడిన విజయసాయిరెడ్డి..పోలవరం ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే సంకల్పం ప
ఈనెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ఉభయసభల కార్యదర్శులు బులెటిన్ విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభ సమావేశాలను వేరు వేరు సమయాల్లో నిర్వహించను�