-
Home » Rajyasabha
Rajyasabha
కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకలా అన్నాడు.. పహల్గామ్ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు.. ఖర్గే వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఏం చెప్పారంటే..?
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.
పార్లమెంట్ నుంచి మరో ఇద్దరు ఎంపీలు ఔట్.. 143కు చేరిన సస్సెన్షన్
దీనికి ఒకరోజు ముందు సోమవారం లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. డిసెంబర్ 14న లోక్సభ నుంచి 13 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి ఒకరిని సస్పెండ్ చేశారు.
లోక్సభ నుంచి మరో 49 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
పార్లమెంట్ చరిత్రలో తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు
లోక్సభ తర్వాత ఇప్పుడు రాజ్యసభ వంతు.. 34 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్
అంతరాయం కారణంగా సభ పనులు జరగడం లేదని, దీంతో ప్రస్తుత సమావేశానికి పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Womens : ఆర్మీలో చేరే మహిళలకు కేంద్రం శుభవార్త
భారతీయ సైన్యంలో చేరే మహిళలకు కేంద్ర రక్షణ శాఖ శుభవార్త వెల్లడించింది. భారత సైన్యంలో మహిళల సంఖ్యను పెంచే యోచనలో కేంద్ర రక్షణ శాఖ ఉందని ఆ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభలో వెల్లడించారు.....
Cinematograph Bill 2023 : సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్ళు జైలుతో పాటు భారీ జరిమానా.. బిల్ పాస్ చేసిన రాజ్యసభ..
తాజాగా రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది.
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారిన కర్ణాటక.. పార్లమెంటుకు సోనియా వెళ్లేది అక్కడి నుంచేనట!
ఇటీవలి కాలంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఢిల్లీలోని తమ అధికారిక నివాసాల నుంచి బహిష్కరించబడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్లో వాయనాడ్ నుంచి లోక్సభ సభ్యత్వం రద్దు కావడంతో 12, తుగ్లక్ రోడ్ లో ఉన్న తన అధికారిక నివాసాన్ని రాహుల్ ఖాళీ చేశారు.
Rajyasabha : ఆస్కార్ సాధించిన RRR చిత్ర యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించిన రాజ్యసభ
తాజాగా నేడు భారత రాజ్యసభలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు RRR యూనిట్, ఎలిఫాంట్ విష్పరర్స్ లను ప్రస్తావిస్తూ రాజ్యసభ సభ్యులు అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.............
#BudgetSession2023: అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంటులో హంగామా
రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘మోదీ పాలనలో చట్టబద్ధత, ప్రజాస్వామ్యం లేదు. అదానీ స్టాక్స్ ఇష్యూపై జేపీసీ రాజ్యాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, మైకులు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. సభలో గంద�