Home » Rajyasabha
కర్ణాటకలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఇది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ గొప్ప సం
దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నిర్మించిందని మల్లికార్జున ఖర్గే చెప్పారు. 2014లో నేను మినట్ డీటెయిల్స్ చూశాను. 60 ఏళ్లలో కాంగ్రెస్ రోడ్డు మీద గుంతలు మాత్రమే నిర్మించింది. అంతకు మించి ఏమీ చేయలేదు. మేము సాంకేతికతను ఆధారం చేసుకుని పనిని బదిలీ చే
ప్రధాన రాష్ట్రాల్లో ఎగువ సభ ఉండాలని మీరొక నేషనల్ పాలసీని ప్రతిపాదించారు. అలాగే మహిళా బిల్లు, ఇతర సమస్యలపై ఏకాభిప్రాయం గురించి మీరు చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. మీరు వదిలిపెట్టిన ఆ అసంపూర్ణాన్ని ప్రభుత్వం పూర్త�
ప్రపంచ ప్రమాణాకు తగిన విధంగా తనిఖీలు నిర్వహించి అందుకు తగినట్టుగా ఉన్న వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ‘‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం’’పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు గడ్కరి వెల్లడించారు. తద్వారా మార్కెట్లో కొత్త వాహనం ర�
తిరిగి సభ సమావేశం కాగానే వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమకు విశేషాధికారాలు ఉన్నాయని ఎంపీలలో ఒక అపోహ ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ప్రకారం ఎంపీలకు కొన్ని వ
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ, రాజ్య సభల్లో కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ తాజాగా కొత్త బుక్ లెట్ ను విడుదల చేసింది.
ఎన్నో సినిమాలకి కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, భజరంగీ భాయిజాన్, ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలకు స్టోరీస్ అందించి, రైటర్ గా ఇండియా వైడ్ ఫేమస్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ తర్వాత..........
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాని రాజ్యసభ సెక్రటేరియట్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నారు. రాజ్యసభలో ఉండే వివిధ రాష్ట్రాలకి చెందిన...
రిజర్వేషన్ల కోసం వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని... అయినప్పటికీ బిల్లు ఆమోదం కోసం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారని ఆయన మండిపడ్డారు. ముస్ల
ఏపీలో ఎన్నో సమస్యలున్నా ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టకుంటే కేవ సినిమా టిక్కెట్ల ధరల మీదనే ఫోకస్ చేస్తోంది అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ జ్యసభకు వెల్లడించారు.