-
Home » rakesh reddy
rakesh reddy
బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసులు
వారం రోజుల్లో సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది.
ఆర్మూర్ నియోజకవర్గంలో వాల్ పోస్టర్ల కలకలం.. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని ప్రశ్నిస్తూ 8 ప్రశ్నలతో పోస్టర్లు
ఇచ్చిన హమీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రత్యర్ధి పార్టీలు ప్రశ్నిస్తుండగా..హమీలు నెరవేర్చకుండా ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ పోస్టర్లు వెలిశాయి.
కనీసం ముఖం కూడా చూపించడం లేదు..! బీజేపీలో హాట్ టాపిక్గా ఆ ఐదుగురు ఎమ్మెల్యేల తీరు
గత వారం పార్టీ సమావేశానికి వచ్చిన రాజాసింగ్.. ఆ వెంటనే వెళ్లిపోయారు. నగరంలోనే ఉంటున్నా, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కంచుకోటలో దయనీయంగా బీఆర్ఎస్.. ఎందుకీ దుస్థితి? పార్టీని కష్టాల్లో నెట్టేస్తున్నదెవరు?
ఆ విషయంలో తమ మాటను అధిష్టానం వినకపోవడమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు.
తీన్మార్ మల్లన్న విజయం..! పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు..!
సాంకేతికంగా ఓడిపోయినా, నైతికంగా గెలిచాను అని రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రతీ రౌండ్ లో గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు.
తెలంగాణలో మరో ఎన్నికల దంగల్.. అన్ని పార్టీలకు సవాల్గా మారిన ఎమ్మెల్సీ బైపోల్
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు.
Chigurupati Jairam case: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డికి జీవిత ఖైదు
పారిశ్రామిక వేత్త చిగురుపాటి జైరాం హత్య కేసులో దోషి రాకేశ్ రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో రాకేశ్ రెడ్డిని ఇటీవలే నాంపల్లి కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మరో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించిం�
Chigurupati Jayaram case : పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు..
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది నాంపల్లికోర్టు. రాకేశ్ రెడ్డికి మార్చి9న శిక్ష ఖరారు చేయనుంది.
హుజూరాబాద్లో గెలుపెవరిది..?
హుజూరాబాద్లో గెలుపెవరిది..?
అంత ఆరాటమెందుకు : లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతకు సుప్రీం అక్షింతలు
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై నిర్మాత రాకేష్ రెడ్డికి అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. ఎందుకు అంత ఆరాటపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది. ఇదేమైనా పెద్ద సమస్యా.. దీనిపై అత్యవసరం విచారణ జరపాల్సిన అవసరం ఏంటీ అంటూ సున్నితంగా మందలించింది న్యాయస్థ�