Home » rakesh reddy
వారం రోజుల్లో సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది.
ఇచ్చిన హమీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రత్యర్ధి పార్టీలు ప్రశ్నిస్తుండగా..హమీలు నెరవేర్చకుండా ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ పోస్టర్లు వెలిశాయి.
గత వారం పార్టీ సమావేశానికి వచ్చిన రాజాసింగ్.. ఆ వెంటనే వెళ్లిపోయారు. నగరంలోనే ఉంటున్నా, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ విషయంలో తమ మాటను అధిష్టానం వినకపోవడమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు.
సాంకేతికంగా ఓడిపోయినా, నైతికంగా గెలిచాను అని రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రతీ రౌండ్ లో గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు.
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు.
పారిశ్రామిక వేత్త చిగురుపాటి జైరాం హత్య కేసులో దోషి రాకేశ్ రెడ్డికి నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో రాకేశ్ రెడ్డిని ఇటీవలే నాంపల్లి కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మరో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించిం�
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది నాంపల్లికోర్టు. రాకేశ్ రెడ్డికి మార్చి9న శిక్ష ఖరారు చేయనుంది.
హుజూరాబాద్లో గెలుపెవరిది..?
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై నిర్మాత రాకేష్ రెడ్డికి అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. ఎందుకు అంత ఆరాటపడుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది. ఇదేమైనా పెద్ద సమస్యా.. దీనిపై అత్యవసరం విచారణ జరపాల్సిన అవసరం ఏంటీ అంటూ సున్నితంగా మందలించింది న్యాయస్థ�