rakesh reddy

    బొమ్మ వేసుకోండి : లక్ష్మీస్ NTRకి ఈసీ గ్రీన్ సిగ్నల్

    March 25, 2019 / 07:31 AM IST

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి ఈసీ లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన కంప్లయింట్లపై వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్. మార్చి 25వ తేద�

    ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?

    March 25, 2019 / 01:14 AM IST

    విడుదలకు దగ్గరయ్యే కొద్ది లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్ సినిమా వివాదం పెరిగిపోతుంది. సినిమా విడుదలపై అభ్యంతరాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీ’స్ ఎన్‌టీఆర్ సినిమా నిర్మాత, వైసీపీ లీడర్ రాకేశ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నోటీసులు

    Another Case Filed Against Rakesh Reddy For Threatening GBK Rao | 10TV News

    March 2, 2019 / 10:46 AM IST

    జయరామ్ కేసు : ఇట్స్ ప్రీ ప్లాన్డ్ మర్డర్

    February 26, 2019 / 12:41 PM IST

    హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. జయరామ్‌ది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు. పథకం ప్రకారం డాక్యుమెంట్లపై

    జయరాం హత్య మిస్టరీ : పోలీసులు ఏం తేల్చనున్నారు

    February 25, 2019 / 01:30 AM IST

    ప్రముఖ వ్యాపారి చిగురుపాటి జయరాం హత్య మిస్టరీ.. క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. జయరాం మర్డర్‌.. ఓ మిస్టరీగా మారింది. ఈ కేసులో అసలు దోషులు ఎవ్వరు? సూత్రధారులు ఎవ్వరు? ఎంతమంది కలిసి జయరాంను హత్య చేశారు? అసలు హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హత్

    జయరాం హత్య కేసులో మరో మలుపు : ఇద్దరు పోలీసులపై వేటు

    February 23, 2019 / 01:31 AM IST

    ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో మరికొందరు పేర్లు బయటికి వచ్చాయి.

    జయరామ్ కేసు : నందిగామకు రాకేశ్ రెడ్డి 

    February 19, 2019 / 09:16 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త,ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకెళ్�

    జయరామ్ కేసు : పోలీసులను కూడా విచారిస్తామన్న డీసీపీ 

    February 18, 2019 / 11:01 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. ఈ అంశంపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతు..ఈ కేసుతో సంబంధమున్న పోలీస్ అధికారులను కూడా త్వరలో విచారిస్తామని తెలిపారు. ఐదుగురు పోలీస్ అధికారులతో రాకేశ్ రెడ్డి మాట్�

    మరింత కక్కుతాడా : రాకేష్ రెడ్డి కస్టడీ పొడిగింపు

    February 16, 2019 / 06:42 AM IST

    ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డి కస్టడీని కోర్టు పొడిగించింది. మూడు రోజుల కస్టడీ ముగియడంతో అతడిని ఫిబ్రవరి 16వ తేదీన కోర్టు ఎదుట హాజరు పరిచారు. అంతకంటే మ

    జయరామ్ హత్య కేసు : డబ్బు కోసం కాదట..మరెందుకు

    February 14, 2019 / 06:26 AM IST

    హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. జయరాం  రాకేశ్ రెడ్డికి రూ.4.5 కోట్లు ఇచ్చాడనే విషయం పచ్చి అబద్దమని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది. తాను జయరాంకు ఇచ్చిన డ�

10TV Telugu News