Home » rakesh reddy
హైదరాబాద్ : జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. జయరామ్ ను తానే హత్య చేసినట్లు రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. హత్య చేశాక..మృతదేహంతో నందిగామ వెళ్లామని తెలిపారు. అక్కడ మృతదేహంతో ఉన్న కారును వదిలేసి
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీని చేధించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం బంజారాహిల్స్ పో�
హైదరాబాద్ :చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో అంతుచిక్కని చిక్కుముడులు చాలా కనిపిస్తున్నాయి. ఈ కేసు విషయమై శుక్రవారం పోలీసులు జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రిఖా చౌదరి మాత్రం మామయ్�
హైదరాబాద్ : వ్యాపారవేత్త జయరాం మర్డర్ కేసులో విచారణకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఏపీ పోలీసుల నుంచి ఈ కేసు తెలంగాణ పోలీసులకు ట్రాన్సఫర్ అయింది.
హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి అన్నీ అబద్దాలే చెబుతాడని శ్రిఖా చౌదరి వెల్లడించారు. రాకేష్ రెడ్డితో ఉన్న రిలేషన్షిప్పై శ్రిఖా స్పందించారు. మర్డర్ మిస్ట
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసుతో సంబంధం ఉన్న రాకేష్ రెడ్డి తో ఏసీపీ ఫోన్ లో మాట్లాడినట్లు తేలింది. అతనితో మల్లారెడ్డికి
తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమని అడగడంతో దానికి నిరాకరించిన జయరామ్ను రాకేశ్ రెడ్డి హత్యచేసినట్లు కృష్టా జిల్లా ఎస్పీ త్రిపాఠీ తెలిపారు. ఏ1 నిందితుడిగా రాకేశ్ రెడ్డిని, ఏ2గా అతని ఇంటి వాచ్మెన్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించార�