Home » Rakesh Tikait
మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన తాము ఆందోళన విరమించేది లేదని రైతు సంఘాలు చెబుతున్నారు. తమ డిమాండ్లన్నీ నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని
వ్వయసాయ చట్టాలను రద్దు చేశామని ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ ఈ చట్టాలను పార్లమెంట్ రద్దు చేశాకే ఆందోళలు ముగిస్తామని అప్పటివరకు కొనసాగిస్తామని రైతునేత రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపడుతున్న ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నట్లు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతన్నలు పిలుపునిచ్చిన 'భారత్ బంద్' ప్రశాంతంగా సాగుతోంది. అయితే 10 ఏళ్లు అయినా సరే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా
ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీవర్షం కురిసింది. రహదారిపై నడుము లోతు వరదనీటిలో రైతు నేత రాకేష్ తికైత్ కూర్చొని తోటి మద్దతుదారులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
హర్యానా రాష్ట్రంలోని కర్నాల్లో శనివారం బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయిత్
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సృష్టం చేశారు.
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి రైతు సంఘాలు. మరోసారి ట్రాక్టర్ల ర్యాలీకి సిద్ధం కావాలని నిర్ణయించాయి. ఈ మేరకు రైతులకు పిలుపునిచ్చారు భారతీయ కిసాన్ యూనియన్ నేత
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనల పట్ల కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
Farmers’ protest : దేశమంతా పర్యటించి.. రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన.. ఈ నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించను�