Home » Ram Charan
అహింస మూవీ ప్రమోషన్స్ లో ఉన్న డైరెక్టర్ తేజ రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి జనరేషన్ లో రామ్ చరణ్..
నాటు నాటు సాంగ్ ని రీ క్రియేట్ చేస్తూ యుక్రెయిన్ మిలిటరీ అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
తాజాగా నేడు V మెగా పిక్చర్స్ బ్యానర్ నుంచి ఫస్ట్ సినిమాను ప్రకటించారు. ఎవ్వరూ ఊహించని విధంగా హీరో నిఖిల్ తో పాన్ ఇండియా సినిమా ప్రకటించారు రామ్ చరణ్.
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క సినిమాలను నిర్మిస్తున్నారు. చరణ్ తన చిన్ననాటి స్నేహితుడైన, యూవీ క్రియేషన్స్లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న విక్రమ్తో కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే నిర్మాణ స�
రామ్ చరణ్ ఇటీవల తన స్నేహితుడుతో కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాన్ ఇండియా నిర్మాతలతో కలిసి గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్ గా ఒక ప్రాజెక్ట్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ తో పలు సినిమాలు నిర్మించారు. త్వరలో ఈ ప్రొడక్షన్స్ లో మరిన్ని సినిమాలు నిర్మించబోతున్నారు. తాజాగా రామ్ చరణ్ మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారభించబోతున్నట్టు సమాచారం.
G20 సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్.. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ అండ్ చిరంజీవి ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కాశ్మీర్ లో జరుగుతున్న G20 సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్.. కొరియన్ అంబాసడర్స్ తో కలిసి స్టేజి పై నాటు నాటుకి స్టెప్పులు వేశాడు. ఆ వీడియోని ఎంబసీ..
కశ్మీర్ - శ్రీనగర్ లో జరుగుతున్న G20 సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్.. కాశ్మీర్ అండ్ శ్రీనగర్ తో ఉన్న అనుబంధాన్ని తెలియజేశాడు. 1986 నుంచి..
కశ్మీర్ - శ్రీనగర్ లో జరుగుతున్న G20 సదస్సు కార్యక్రమానికి హాజరయిన చరణ్ గురించి సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. రామ్చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనుకుంటా.