Home » Ram temple trust
Ayodhya Darshan Timings : అయోధ్య, చుట్టుపక్కల నగరాల్లో వసతి కోసం హోటళ్ళు, గదులు ఇప్పటికే నిండిపోయాయి. ఆలయ ట్రస్టు దర్శన సమయాన్ని కూడా పొడిగించింది.
రామాలయం ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. ఆలయం మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇప్పుడు రెందో అంతస్తు, ఆపై అంతస్తుకోసం పనితిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులకు రామమందిర్ ట్రస్టు కీలక పదవుల్లో నియమించింది. ఫిబ్రవరి 19న ఢిల్లీలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ అధినేత కె.పరసరన్ నివాసంలో నృత్యా గోపాల్ దాస్ ట్రస్ట్ చైర్మన్, చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా రామమందిర్
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టులో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. “శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’’లో మొత్తం 15మంది ట్రస్టీ�
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి