-
Home » Ram temple trust
Ram temple trust
న్యూ ఇయర్ వేళ పెరగనున్న భక్తుల రద్దీ.. రామాలయ దర్శన సమయం పొడిగింపు..!
Ayodhya Darshan Timings : అయోధ్య, చుట్టుపక్కల నగరాల్లో వసతి కోసం హోటళ్ళు, గదులు ఇప్పటికే నిండిపోయాయి. ఆలయ ట్రస్టు దర్శన సమయాన్ని కూడా పొడిగించింది.
రామమందిర నిర్మాణ పనులు పునఃప్రారంభం ఎప్పుడో తెలుసా? ఆలయ ట్రస్ట్ ఏం చెప్పిందంటే
రామాలయం ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. ఆలయం మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇప్పుడు రెందో అంతస్తు, ఆపై అంతస్తుకోసం పనితిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.
బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులకు రామమందిరం ట్రస్టులో కీలక పదవులు!
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులకు రామమందిర్ ట్రస్టు కీలక పదవుల్లో నియమించింది. ఫిబ్రవరి 19న ఢిల్లీలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ అధినేత కె.పరసరన్ నివాసంలో నృత్యా గోపాల్ దాస్ ట్రస్ట్ చైర్మన్, చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా రామమందిర్
సామాజిక సామరస్యం కోసం : అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి ట్రస్ట్లో దళితుడికి స్థానం
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టులో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. “శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’’లో మొత్తం 15మంది ట్రస్టీ�
మందిరానికి ముందడుగు : రామమందిరం నిర్మాణంపై ప్రధాని మోడీ కీలక ప్రకటన
అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పార్లమెంటులో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ను కేంద్రం ఏర్పాటు చేసినట్టు ప్రధాని తెలిపారు. బుధవారం(ఫిబ్రవరి