Home » ramesh hospital
ఎవరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వైసీపీపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని అంబటి విమర్శిం�
హీరో రామ్ పోతినేని విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై కొద్ది రోజులుగా చేస్తున్న ట్వీట్స్ సంచలనంగా మారాయి. హోటల్ స్వర్ణ ప్యాలెస్ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్గా మార్చక ముందు, ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడ�
సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా హీ�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. నిన్న జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించలేద�
టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా సోకింది. నిన్న ఉదయం నుంచి జలుబు చేయడంతో అచ్చెన్నాయుడుకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనకు గుంటూరు రమేష్ ఆస్పత్రిలో కరోన
విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై కమిటీలు రిపోర్టులు తయారు చేశాయి. ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వర్ణ ప్యాలెస్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు మే 18న అనుమతి కోరిన రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం, మే 15
విజయవాడ రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన తల్లి,