Home » Ranga Reddy
సిమెంట్ లోడ్ తో వేగంగా వెళ్తోన్న లారీ తుర్కయంజాల్ కూడలి వద్ద డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్మికుడు సంజయ్ మృతి చెందగా మరో కార్మికుడు గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో నేటి నుంచి ఈనెల 12 వరకు సమతా కుంభ్ -2023 బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సర్వం సన్నద్ధమైంది. ఈ పన్నెండు రోజులు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రత
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి DMHO స్వరాజ్యలక్ష్మిపై బదిలీవేటు వేశారు అంటూ వచ�
బాలాపూర్ లడ్డూ ఈసారి వేలంలో రూ.24.60 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే. అయితే, నిన్న పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేలంలో గణేశుడి లడ్డూ అంతకు మించి ధర పలికింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం బండ్లగూడ జాగీర్లో నిన్న గణనాథుడి లడ్డూ వేలాన్ని ని
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం కర్ణంగుడా గ్రామసమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు. శ్రీనివాస రెడ్డి హత్య వెనుక మట్టారెడ్డి అనే వ్యక్తి.
పెళ్లికి వెళితే చావు ఎదురొచ్చింది అన్నట్లుగా అయ్యింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు టైర్లు పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
చిన్న చిన్న గొడవలకు కూడా విడిపోదామనుకునే దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి కాపురాలు నిలుపుతున్నారు మహిళా పోలీసులు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ లోని నాగర్ గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకుడు బైక్ పై రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఫోర్ వీలర్ ఢీకొంది.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి �