Home » Rape Case
ఓ క్యాబ్ డైవర్ మాత్రం తన కారు ఎక్కిన మహిళతో సెల్ఫీ దిగాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచా
విద్యార్థిని అత్యాచారం కేసులో బాధితురాలు, నిందుతుడు ఇద్దరూ 'దేశ భవిష్యత్ సంపద‘ అంటూ జడ్జి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఆరీఫ్ తెలిపారు. ఏ1 నిందితుడు కృష్ణ కిశోర్, ఏ2 నిందితుడు షేక్ హబీబ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 45 రోజుల తర్వాత ఇ�
మంగళవారం నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే... మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన హోంగార్డ్ మల్లిఖార్జున్ కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్�
గతవారం గోవాలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్ మరియు ఇద్దరు మైనర్ బాలురపై దాడి కేసు విషయమై బుధవారం అసెంబ్లీ వేదికగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లా సీతానగరంలోని కృష్ణానది పుష్కరఘాట్ లో నెల రోజుల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన అనుమానితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ హౌస్ అధినేత నిర్మాత భూషణ్ కుమార్ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ (43) తనపై వివిధ ప్రదేశాల్లో అత్యాచారం చేశాడని బాధితురాలు (30) ముంబై లోని డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడిన ఆ యువకుడిని శిక్షించకుండా ఆ చిన్నారి జీవితానికి వెలకట్టాడు పంచాయతీ పెద్దలు. ఇచ్చిన డబ్బులు తీసుకో..నీపై అత్యాచారం చేసినవాడిని చెప్పుతో కొట్టి నీ కసి తీర్చుకో..అంతేగానీ పోలీసులకకు మాత్రం చెప్పొద్దు అంటూ
కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారితోట ప్రాంతాల్లో విజయవాడ, గుంటూరు పోలీసులు కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ నిందితులను గుర్తించే అవకాశముంది.