పెట్రోలు, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇవాళ(12 జనవరి 2022) పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో నిలకడగా ఉన్నాయి.
పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం చర్చలు చేస్తున్నాయి.
ప్రస్తుత పండుగ సీజన్ లో మొబైల్ గిరాకీ అధికంగా ఉంటుందని పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలోనే ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇయర్ఫోన్లు కొనేటప్పుడు ఏ కంపెనీ, ఏ రేట్లలో తీసుకుంటే బాగుంటుందనే సందేహం కలుగుతుంది. ఇప్పుడు మార్కెట్ లో రూ.1000 కంటే తక్కువ రేట్లలో బెస్ట్ ఇయర్ఫోన్లు లభిస్తున్నాయి.
వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన చేశారు. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్ రెపో రేటు 3.5 శాతంగా ఉంది.
కరోనా కేసులు తీవ్రంగా ఉన్న 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది.
Petrol-Diesel Price Today: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు (మంగళవారం) పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్ లీటర్కు 23 పైసలు, డీజిల్ లీటర్కు
శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైత�
బంగారం ధరలు నిరంతరం తగ్గిపోతూ ఉన్నాయి. బంగారం కొనేందుకు రెడీ అవుతుంటే మాత్రం ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు నిపుణులు. పసిడి రేటు ఈ ఏడాది మొదలైనప్పటి నుంచే తగ్గుతూ వస్తుండగా.. ఇప్పుడు భారీగా పతనం అయ్యింది. ఇంకా రేట్లు తగ్గొచ్చని కొంత మంది భావ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ల్యాబ్ లకు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షల విషయంలో పలు నిబంధనలు విధించింది. పరీక్షల విషయంలో ఎవరినీ భయపెట్టవద�