-
Home » Ration shops
Ration shops
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. నేడే రేషన్ పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎక్కడెక్కడ అంటే..
ఈ 12 జిల్లాలకు గాను 14వేల 145 రేషన్ షాపులు ఉదయం నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
బిగ్ అలర్ట్.. తెలంగాణలో రేషన్ షాపులు బంద్..! డీలర్లు సమ్మె బాట.. ఎందుకంటే?
Ration Shops : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. వచ్చేనెల 1వ తేదీ నుంచి రేషన్ షాపులు బంద్ కానున్నట్లు తెలుస్తోంది.
3 నెలల రేషన్ ఇంకా తీసుకోలేదా?.. మీకో బిగ్ అలర్ట్.. గుడ్ న్యూస్
వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 3 నెలల రేషన్ ను జూన్ లోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి..
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్..
ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడీ, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
TRS VS BJP : మోడీ ఫోటో రేషన్ షాపుల వద్ద కాదు .. పెరిగిన నిత్యావసరాలపై పెట్టాలి : కవిత
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధాని మోడీ ఫోటోపై రచ్చ కొనసాగుతోంది. TRS, BJP నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగేలా చేస్తోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..మోడీ ఫోటో రేషన్ షాపుల వద్ద కాదు .. పెరిగిన నిత్యావసరాలపై పెట్టాలి అంటూ వ్యాఖ్యా�
Telangana : రేషన్ షాపుల వద్ద మోడీ ఫోటో పెట్టాలా? అయితే కేంద్ర పథకాలకు కేసీఆర్ ఫోటో పెట్టండీ : హరీశ్ రావు
రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ పెట్టాలని నిర్మలా సీతారామన్ చెబుతున్నారని..ఆమె వ్యహరించిన తీరు ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ పెట్టాలని మంత్రి అన్నారు. మరి తెలంగాణ రాష్
Plastic Rice In RationDepots: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం
రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన బియ్యం వివాదాస్పదమైంది. రేషన్ బియ్యం తిన్న తర్వాత పిల్లలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారని మహిళలు చెబుతున్నారు. (Plastic Rice In RationDepots)
Free Ration : ఇక ఉచిత రేషన్ బంద్.. కేంద్రం కీలక ప్రకటన
కరోనా సంక్షోభం కారణంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం.. పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ ఇక బంద్ కానుంది.
Ration Rice : రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఉచితంగా 15కిలోల బియ్యం
ఆగస్టు నెలలో 15 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.