Home » Ration shops
వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 3 నెలల రేషన్ ను జూన్ లోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.
లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ప్రభుత్వ వసతి గృహాలతో పాటు అంగన్ వాడీ, మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధాని మోడీ ఫోటోపై రచ్చ కొనసాగుతోంది. TRS, BJP నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగేలా చేస్తోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..మోడీ ఫోటో రేషన్ షాపుల వద్ద కాదు .. పెరిగిన నిత్యావసరాలపై పెట్టాలి అంటూ వ్యాఖ్యా�
రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ పెట్టాలని నిర్మలా సీతారామన్ చెబుతున్నారని..ఆమె వ్యహరించిన తీరు ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని మంత్రి హరీశ్ రావు దుయ్యబట్టారు. రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ పెట్టాలని మంత్రి అన్నారు. మరి తెలంగాణ రాష్
రేషన్ షాపుల్లో పంపిణీ చేసిన బియ్యం వివాదాస్పదమైంది. రేషన్ బియ్యం తిన్న తర్వాత పిల్లలు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారని మహిళలు చెబుతున్నారు. (Plastic Rice In RationDepots)
కరోనా సంక్షోభం కారణంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం.. పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ ఇక బంద్ కానుంది.
ఆగస్టు నెలలో 15 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. నేడు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ఉండదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆహార కొరత సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.