-
Home » Ratna Bhandar
Ratna Bhandar
పూరీ జగన్నాథ్ ఆలయంలో రహస్య గదుల శోధన
September 22, 2024 / 08:46 PM ISTరత్న భాండాగారం పరిస్థితి, అందులోని రహస్య గదులపై టీమ్ శోధిస్తోంది.
రత్నభాండాగారం మూడో గదిని తెరిచిన అధికారులు
July 18, 2024 / 10:06 AM ISTవిలువైన సంపదనును భద్రపరిచిన తరువాత రత్న భాండాగారం గదిని పూరీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి..
రత్న భండార్ రహస్యం..! జగన్నాథుడి చెక్కపెట్టెల్లో ఏముంది? ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలను లెక్కించడం ఎలా?
July 15, 2024 / 06:08 PM ISTఇప్పుడే అసలు కథ మొదలైంది. రహస్య గది అయితే తెరుచుకుంది. మరి అందులో ఏముంది? నిజంగానే ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు ఉంటే వాటిని లెక్కించడం ఎలా? పర్యవేక్షణ కమిటీ ఏం చెబుతోంది.
పూరిలో కన్నుల పండువగా జగన్నాథుడి రథోత్సవ వేడుకలు..ఆలయ క్షేత్రానికి దేవతామూర్తులు
July 15, 2024 / 08:34 AM ISTపూరీ జగన్నాథ స్వామి రథోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు.
తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మూడు తలుపులు..
July 14, 2024 / 04:44 PM ISTఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మూడు తలుపులు..
July 14, 2024 / 02:08 PM ISTఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి రహస్య గది తలుపు..
పూరీ శ్రీక్షేత్ర రత్నభండార్ తెరిచే కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే..?
July 14, 2024 / 12:00 PM ISTపాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్ను సిద్ధం చేశారు.
ఐదు చెక్కపెట్టెల్లో వెలకట్టలేని వజ్ర, వైఢూర్యాలు.. లెక్కించడానికి అప్పట్లో 70 రోజుల సమయం!
July 14, 2024 / 11:34 AM ISTపూరీ రత్న భండార్లో 11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్ల పొడవు.. 6.74 మీటర్ల వెడల్పుతో మూడు గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు.
మరికొద్దిసేపట్లో తెరుచుకోనున్న జగన్నాథుడి రత్న భాండాగారం.. ప్రారంభమైన పూజలు
July 14, 2024 / 10:09 AM ISTఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మరికొద్ది గంటల్లో తెరుచుకోనుంది. 46 సంవత్సరాల తరువాత సంపద లెక్కింపు చేయనున్నారు.
పూరీ రత్నభండార్ తాళాలు ఏమయ్యాయి? బంగారు, వజ్ర వైఢూర్యాలు క్షేమమేనా? దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
May 23, 2024 / 12:06 AM ISTనవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు.