Home » Ratna Bhandar
రత్న భాండాగారం పరిస్థితి, అందులోని రహస్య గదులపై టీమ్ శోధిస్తోంది.
విలువైన సంపదనును భద్రపరిచిన తరువాత రత్న భాండాగారం గదిని పూరీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏఎస్ఐకి..
ఇప్పుడే అసలు కథ మొదలైంది. రహస్య గది అయితే తెరుచుకుంది. మరి అందులో ఏముంది? నిజంగానే ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు ఉంటే వాటిని లెక్కించడం ఎలా? పర్యవేక్షణ కమిటీ ఏం చెబుతోంది.
పూరీ జగన్నాథ స్వామి రథోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి రహస్య గది తలుపు..
పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్నభండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. పురాతన వస్తువులను బయటికి తీసే నిపుణుల టీమ్ను సిద్ధం చేశారు.
పూరీ రత్న భండార్లో 11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్ల పొడవు.. 6.74 మీటర్ల వెడల్పుతో మూడు గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం మరికొద్ది గంటల్లో తెరుచుకోనుంది. 46 సంవత్సరాల తరువాత సంపద లెక్కింపు చేయనున్నారు.
నవీన్ పట్నాయక్ పాలనలో దేవాలయాలకే రక్షణ లేదంటూ అటు ఆధ్యాత్మిక అంశాన్ని ఇటు రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిందించారు.