Home » ravichandran ashwin
రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్ పట్టుబిగించింది
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు.
రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
అశ్విన్ టెస్టుల్లో 500 నుంచి 501వ వికెట్ మధ్య ఎదుర్కొన్న కుటుంబ అత్యవసర పరిస్థితిని ప్రీతి నారాయణన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్ ను పంచుకున్నారు.
భారత జట్టుకు శుభవార్త ఇది. వ్యక్తిగత కారణాలతో టెస్ట్ మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్లి పోయిన సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ జట్టుతో చేరనున్నాడు.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
అశ్విన్ మూడో టెస్టు రెండోరోజు ఆటలో వికెట్ తీయడం ద్వారా 500 వికెట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. భారత్ టెస్టు క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ ఘనతకెక్కాడు.
రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది.
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది.