Home » ravichandran ashwin
ఏ ఆటకైనా ఎమోషన్ అనేది కీలకం. ఆ ఆవేశం.. క్రీడోత్సాహమే ఎంతసేపైనా మైదానంలో ఉండేలా చేస్తుంది. ప్రత్యర్థిని చిత్తుగా ఓడించాలనే తపనే మనల్ని గెలిపిస్తుంది. ఏప్రిల్ 24బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ఇలాంటి సన్నివేశమే ఒకటి చోటు
ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 24, 2019) ఇక్కడ బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.
ఐపీఎల్ 2019లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్. దాదాపు మర్చిపోయిన మాన్కడింగ్ పద్ధతిని గుర్తు చేసి అందరి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకసారి కూడా వార్నింగ్ ఇవ్వకుండా అవుట్ చేయడం పద్ధతి కాదని వారించడంతో తర్వ�
ఐపీఎల్ 2019లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ అశ్విన్కు భారీగా జరిమానా పడింది. ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీకి జరిమానాలతో పాటు రవిచంద్రన్ అశ్వి�
ప్రముఖ క్రికెటర్.. కింగ్స్ లెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రధాని నరేంద్ర మోడీకీ ఒక అప్పీల్ చేసుకున్నారు. ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో తమకు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఓటు వేసే హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని�
ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్థాన్ రాయల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ల మధ్య సోమవారం మార్చి 25న జరిగిన మ్యాచ్లో అశ్విన్.. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారిలో టీమిండియా మా
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసింది ముమ్మాటికి తప్పేనంటూ నెటిజన్లు విమర్శిస్తుంటే తాను రూల్స్ ప్రకారమే చేశానని చెప్పుకొస్తున్నాడు అశ్విన్. రాజస్థాన్లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో జోస్ బట్లర్ను రనౌట్ చేసిన