-
Home » RBI new rules
RBI new rules
ఇక రుణ ఏజెంట్ల బెదిరింపులకు చెక్.. రుణగ్రహీతలకు RBI అండగా!
రుణ రికవరీ విషయంలో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. ఏజెంట్లు రుణగ్రహీతల ప్రైవసీని గౌరవించాలి. అవసరమైతే గంటల తరబడి సంప్రదింపులు జరపండి. అనుచిత సందర్భాలలో రికవరీ కాల్స్ చేయడం, ఇళ్లకు వెళ్లొద్దు.
బంగారమే కాదు.. వెండిపై కూడా బ్యాంకులో లోన్లు ఇస్తారు తెలుసా? RBI కొత్త మార్గదర్శకాలు తప్పక తెలుసుకోండి!
RBI New Rules : బంగారంపై మాత్రమే కాదు.. వెండిని కూడా తాకట్టుకు పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకోవచ్చు. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇప్పుడు గోల్డ్ తాకట్టు అంత ఈజీ కాదు... కొన్న రసీదులు కావాల్సిందేనా? అసలు ఆర్బీఐ కొత్త రూల్స్ ఏంటి?
గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్లు తాకట్టుకు సంబంధించి ఆర్బీఐ కొత్త గైడ్లైన్లు విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఇష్టం వచ్చినంత మొత్తంలో వ్యక్తి బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు వీలు ఉండదు. ఒక వ్యక్తి ఎంత మొత్తంలో గోల్డ్, సిల్వర్ తా�
బిగ్ అలర్ట్.. ఏప్రిల్ నుంచి మీ బ్యాంక్ రూల్స్ మారుతున్నాయి.. ఏటీఎం, యూపీఐ పేమెంట్లపై కొత్త నిబంధనలివే!
New Bank Rules : 2025 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల్లో రూల్స్ మారుతున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు, యూపీఐ యూజర్లపై ప్రభావం పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RBI New Policy : అమలులోకి నూతన విధానం.. సరిపడా బ్యాలెన్స్ ఉంటేనే చెక్ జారీ చేయండి!
ఈ ఏడాది జనవరిలో ఆర్బీఐ పాజిటివ్ పే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ విధానంలో రూ.50వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కు లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు చెక్ వివరాలను రీ-కన్ఫర్మేషన్ చేయాలని సూచించింది. ఈ ప్రక్రియలో చెక్క�
రూ.50వేలకు మించి చెక్ ట్రాన్సాక్షన్ చేయడానికి RBI కొత్త రూల్స్
చెక్ బ్యాంకింగ్ ఫ్రాడ్ను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకురానుంది. 2021 జనవరి 1 నుంచి ఇది మొదలవుతుంది. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు. * ఈ పద్ధతి ప్రకారం.. రూ.50వేలు అంతకంటే ఎక్కువ చె�