ready

    ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు…సిద్ధంగా ఉండాలన్న SEC కనగరాజ్

    April 13, 2020 / 03:58 PM IST

    కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో గత నెలలో జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా  సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్‌ జస్టిస్‌ కనగర

    కరోనా కట్టడిలో ఢిల్లీ విజయం…40గంటల్లో ఒక్క కేసు కూడా లేదన్న కేజ్రీవాల్

    March 24, 2020 / 12:23 PM IST

    దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల�

    బీజేపీలోకి 13మంది ఎమ్మెల్యేలు….మరో రాష్ట్రంలో కాంగ్రెస్ కు భారీ షాక్?

    March 10, 2020 / 11:21 AM IST

    ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 13మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నా�

    ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి ఎంట్రీ ? 

    March 7, 2020 / 04:52 AM IST

    నారా వారి ఇంట మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశ చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తెలుగుదేశం పార్టీకి జవజీవాలు కల్పించాలంటే యువరక్తాన్ని రంగంలోకి దింపే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. బయటి వారు కాకుండా తన ఇంటి నుంచే వారసురాలిని ప్రత్యక

    కరోనాపై గెలిచి, మిగిలిన దేశాలకు సాయానికి చైనా రెడీ

    March 5, 2020 / 01:49 PM IST

    పుట్టి పెరిగిన చైనాలో తగ్గి మిగిలిన దేశాల్లో చెలరేగిపోతోంది కరోనా వైరస్. చైనాలో రోజురోజుకూ మరణాలు తగ్గుతున్నాయి.

    ఇక అక్రమ కట్టడాలు నేలమట్టం 

    February 15, 2020 / 05:02 AM IST

    హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆధునిక వాహనాన్ని తెప్పించాలని నిశ్చయించారు.

    Coronavirus : చైనాలో భారతీయుల కోసం విమానం రెడీ

    January 29, 2020 / 01:09 AM IST

    కరోనా వైరస్‌ కారణంగా చైనాలోని వూహాన్‌లో చిక్కుకున్న భారతీయులందర్నీ మనదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సిద్ధమైంది. ప్రస్తుతం వూహాన్‌లో 700 మంది దాకా ఉన్నట్టు అంచనా. వారందర్నీ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను బీజింగ్‌లోని భారతీయ రాయబార

    హైపవర్ మీటింగ్ : రాజధాని రైతులకు మేలు చేస్తాం – బోత్స

    January 17, 2020 / 08:02 AM IST

    రాజధాని రైతులతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బోత్స ప్రకటించారు. రైతులకు మేలు జరిగేలా కార్యక్రమాలను చేయాలని సీఎం జగన్ సూచించడం జరిగిందని తెలిపారు. రాజధాని రైతుల అభిప్రాయాలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఈమెయిల్ టెక్నికల్ సమస్య

    అమరావతిలో టెన్షన్ టెన్షన్ : పాదయాత్రకు సిద్ధమైన మహిళలు 

    January 10, 2020 / 04:23 AM IST

    అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

    దేశంలో ఉల్లిపాయలను రూ.25 లకే అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ : సీఎం జగన్

    December 9, 2019 / 07:31 AM IST

    ఉల్లి సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. దేశంలో రూ.25 లకే ఉల్లి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఉల్లి పాయల సమస్యపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకూ 36 వేల 536 క్వ�

10TV Telugu News