Home » Record High
కొన్ని నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష చేరే అవకాశాలు లేకపోలేదు.
ఇప్పుడు అందరి దృష్టి వచ్చే బుధవారం జరగనున్న ఫెడ్ రిజర్వ్ సమావేశంపై ఉంది.
ఇది ప్రాథమిక వస్తువుల ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చికెన్ ధర 700 పాకిస్తాన్ రూపాలయకు పైగానే ఉంది, లీటర్ పాలు 210 పాకిస్తాన్ రూపాయలు ఉంది. చికెన్ ధర 800లకు పాల ధర 250 రూపాయలకు పెరగొచ్చని అంటున్నారు. వీటి ద�
అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
sensex : ఒకటి కాదు.. రెండు కాదు.. 200 లక్షల కోట్లు.. బుల్ నాన్స్టాప్ పరుగులతో చేకూరిన సంపద ఇది.. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ల సంపద ఇప్పుడు ఆకాశాన్నంటింది. దలాల్ స్ట్రీట్ రికార్డ్లకు కేరాఫ్గా మారింది.. బడ్జెట్ కారణంగా ప్రార�
బంగారం ధరలు బాగా పెరగడానికి కరోనా ఎఫెక్టే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్వ్యాప్తి, ఇండస్ట్రీలు మూతపడటం, ఆర్థిక వ్యవస్థలు చితికిపోవడం, దేశాల మధ్య విభేదాల్లాంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు కరోనా కార�
బంగ్లాదేశ్ లో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్ లో ఉల్లిపాయల ధరలు మోత మోగుతున్నాయి. కేజీ ఉల్లి ఏకంగా రూ. 220 అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు. ఉల్లి ధరలపై పలుచోట్ల వినియోగద�
ఎన్నికలవేళ సాధారణంగా మందకొడిగా సాగే స్టాక్ మార్కెట్లు.. లాభాలలో ట్రేడ్ అవుతున్నాయి. ట్రేడింగ్లో నిఫ్టీ ఇవాళ(3 ఏప్రిల్ 2019) జీవితకాల గరిష్టానికి చేరుకుంది. ఉదయం 9.31 సమయంలో నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,743 వద్ద, సెన్సెక్స్ 145 పాయింట్ల లాభంతో 39,201 వద్ద ట్ర