RECOVER

    కరోనాను జయించిన కెనడా ప్రధాని భార్య

    March 29, 2020 / 12:01 PM IST

    కరోనా వైరస్(COVID-19) బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ భార్య సోఫి గ్రెగోరి ట్రూడూ కోలుకున్నారు. ప్రస్తుతం తాను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నట్లు తన ఫిజీషియన్ నుంచి,ఒట్టావా పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ నుంచి అన్నీ క్లియర్ గా అందుకున్నట్లు

    కరోనా : ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది పూర్తిగా కోలుకున్నారు

    March 24, 2020 / 10:36 PM IST

    కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా 100,000 మందికి పైగా ప్రజలు ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకున్నారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తాజా గణాంకాలు చెబుతున్నాయి.

    గుడ్ న్యూస్ : 14వేల కరోనా పేషెంట్లు కోలుకుంటున్నారట…డిశ్చార్జ్ కూడా

    February 19, 2020 / 11:06 AM IST

    కోవిడ్-19గా పేరు మారిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రెండు నెలల క్రితం చైనాలోని హుబే రాష్ట్రంలోని వూహాన్ సిటీలో మొదటిసారిగా ఈ వైరస్ వెలుగులోకి వచ్�

    కోలుకున్న మొదటి భారత కరోనా పేషెంట్….త్వరలో ఇంటికి

    February 10, 2020 / 12:50 PM IST

    కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. కరోనా లక్షణాలు కన్పిస్తే చాలు తీసుకెళ్లి హాస్పిటల్ లో ఉంచుతున్నారు. అసలు ఇప్పటివరకు కరోనా లక్షణాలతో హాస్పిటల్ కు వెళ్లినవారు ఎక్కడా బయటికొచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు భారత్ లో మొ

    మేమున్నాం : జపాన్ లో హాగిబిస్ బీభత్సం…2 యుద్ధ నౌకలు పంపిన భారత్

    October 14, 2019 / 03:52 AM IST

    హగిబిస్ పెనుతుఫాన్ తో జపాన్ అతలాకుతలమవుతోంది.  భారీ వర్షాలతో దేశంలోని పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి.14 నదులు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 225 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకూలిపోయాయి. కొన్ని ప

    హేయమైన చర్య : శ్రీలంక ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్

    April 21, 2019 / 01:57 PM IST

    శ్రీలంకలో ఉగ్రదాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైనదిగా వర్ణించారు. బాంబు పేలుళ్లలో చాలా  మంది మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గా�

10TV Telugu News