recovered

    కరోనాను జయించిన అమిత్ షా, ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్

    August 31, 2020 / 10:54 AM IST

    కేంద్ర హోం మంత్రి అమిత షా కరోనాను జయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను 2020, ఆగస్టు 31వ తేదీ సోమవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందన తెలిపారు. 2020, ఆగస్టు 02వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. https://10tv.in/chess-olympiad-india-and-russia-both-get-gold/ దీంతో ఆయన్ను గురు�

    తొలిసారిగా బయటకొచ్చిన అమితాబ్ ను చూశారా

    August 15, 2020 / 09:36 AM IST

    కరోనా నుంచి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనాను ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యవంతంగా తిరిగి వచ్చారు. కోలుకున్న తర్వాత..తొలిసారిగా బయటకు వచ్చారు. ఓ చెట్టు దగ్గర ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఇంటి ఆవరణలో కొన్ని సంవత్సరా�

    కరోనా నుంచి కోలుకున్నా… సీనియర్ నటీమణి

    July 24, 2020 / 01:25 PM IST

    త‌ను క‌రోనా ల‌క్ష‌ణాల నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు సీనియర్ న‌టీ, మండ్య ఎంపీ సుమ‌ల‌తా అంబరీష్. ఆమె వ‌య‌సు 56 సంవ‌త్స‌రాలు. త‌ను క‌రోనా వైర‌స్‌కు గురైన‌ట్టుగా కొన్ని రోజుల కింద‌ట సుమ‌ల‌త ప్ర‌క‌టించారు. ట్రీట్‌మెంట్ తీసుకోబో�

    పరువు హత్య: నక్కలు తినేసిన శవం.. చెల్లిని హత్య చేసిన అన్న

    June 28, 2020 / 05:23 PM IST

    పరువు హత్యలో భాగంగా వెలుగు చూసిన షాకింగ్ ఘటన వెనుక విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. స్థానికంగా ఉండే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలిసి యువతి సోదరుడు హత్య చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన కుటుంబానిక�

    ఆ 2 డ్రగ్స్ కలిపి వాడితే…4 రోజుల్లోనే కోలుకున్న కరోనా పేషెంట్లు

    May 18, 2020 / 09:20 AM IST

    కరోనా పేషెంట్లు కోలుకునేందుకు రెండు విసృతంగా ఉపయోగించే డ్రగ్స్ ను కలిపి (కాంబో) వాడటం ద్వారా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని బంగ్లాదేశ్‌లోని ఓ సీనియర్ డాక్టర్ నేతృత్వంలోని మెడికల్ టీమ్ తెలిపింది. దేశంలోని ప్రముఖమైన ఫిజీషియన్స్ కూడా ఉన్న ఈ మెడి

    విశాఖలో కోలుకున్న కరోనా రోగి..ఆరుగురు నర్సులకు సోకిన వైరస్

    March 30, 2020 / 04:30 AM IST

    విశాఖపట్టణం వాసులు కొంత ఊరటనిచ్చే వార్త. కరోనా వైరస్ బారిన పడిన ఓ వృద్దుడు కోలుకున్నాడు. ఇతని కాకినాడకు రిపోర్ట్ పంపించగా నెగటివ్ తేలింది. అయితే..పూణే నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, అనంతరం అతడిని డిశ్చార్జ్ చేస్తామని వ�

    తెలంగాణ తొలి కరోనా బాధితుడితో ఫోన్ లో మాట్లాడిన మోడీ

    March 29, 2020 / 09:29 AM IST

    ప్రతినెలా చివరి ఆదివారం దేశప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆదివారం(మార్చి-29,2020)మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోడీ ప్రత్యేకంగా…ప్రపంచదేశాలను వణికిస్తున్న కోవిడ్

    కరోనా ఎఫెక్ట్ – హీరోయిన్ తండ్రి మరణం : కోలుకున్న మరో నటి

    March 23, 2020 / 12:55 PM IST

    కరోనా కారణంగా సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ మరణించారు. నటి ఓల్గా కురెలెంకో కరోనా నుండి కోలుకున్నారు..

    కరోనా వైరస్ కు కొత్త ట్రీట్మెంట్ వచ్చేస్తోంది

    March 15, 2020 / 10:49 AM IST

    ప్రంచదేశాలన్నీ వణికిస్తున్న కరోనా(COVID-19) మహమ్మారిని ఎదుర్కోగలిగే వాక్సిన్లు, మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, ట్రీట్మెంట్ అంది�

    కరోనాను జయించిన మహిళ అద్భుతమై సలహాలు!..పాటిస్తే వైరస్‌కు చెక్ పెట్టెయొచ్చు!!

    March 12, 2020 / 10:22 AM IST

    కరోనా పేరు చెబితే చాలా ప్రపంచదేశాల్లోని ప్రజలంతా వణికిపోతున్నారు. కానీ ఓ మహిళ మాత్రం కరోనా వచ్చిందని కంగారుపడలేదు..భయపడలేదు. బేజారవ్వలేదు.శాంతంగా ఆలోచించింది. తగు జాగ్రత్తలు తీసుకుంది. కరోనాను జయించింది. ఆమె పేరు ఎలిజబెత్ ష్నీడర్.అమెరికాల�

10TV Telugu News