recovered

    కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన చైనా శతాధిక వృద్ధుడు…లక్ష దాటిన కరోనా కేసులు

    March 6, 2020 / 03:34 PM IST

    వ్యాక్సిన్ లేని ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) బారిన పడిన శతాధిక చైనా వృద్ధుడు పూర్తిగా కోలుకున్నారు. గురువారం సాయంత్రం హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్చి కూడా అయ్యారు. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే ఆయన ఈ వైరస్‌ బారిన పడిందీ మరెక్కడో కాద�

    కోలుకున్న తర్వాత…. మీడియాతో మాట్లాడిన తొలి భారత కరోనా పేషెంట్

    March 4, 2020 / 02:17 PM IST

    భారత్ లో మొదటగా…. జనవరి2020లో చైనాలోని వైరస్ కు ప్రధాన కేంద్రమైన వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థాయిన అయిన విషయం తెలిసిందే. భారత్ లో ఆ యువతే మొదటి కరోనా పేషెంట్. 39రోజుల ఐసొలేషన్(ఒంటరిగా ఉండట

    జ్వరం నుంచి కోలుకున్నా..ఒళ్లు నొప్పులున్నాయి – నాగ్

    September 15, 2019 / 02:55 PM IST

    ఇప్పుడే వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్నట్లు..కానీ ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయంటున్నారు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డెంగీ ఫీవర్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్య�

    వామ్మో : 300 కేజీల కుళ్లిన చికెన్‌ స్వాధీనం

    August 31, 2019 / 02:52 PM IST

    నెల్లూరు జిల్లాలో భారీగా నిల్వ ఉంచిన చికెన్‌ పట్టుబడింది. ఆటోలో తరలించిన సుమారు 300 కేజీల కుళ్లిన చికెన్‌ పట్టుకున్నారు.

    చిరుతపులుల చర్మాలు స్వాధీనం : వ్యక్తి అరెస్ట్

    May 14, 2019 / 06:24 AM IST

    వేటగాళ్లబారికి ఎన్నో వన్యమృగాలు బలైపోతున్నాయి. అటవీ చట్టాల ప్రకారం అధికారులు ఎన్ని పట్టిష్టమైన ఏర్పాట్లు చేసినా వేటగాళ్లకు బలైపోతునే ఉన్నాయి. ఈ క్రమంలో రెండు చిరుత పులి చర్మాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద న

    వేర్పాటువాద నేతపై ఈడీ కొరడా..14లక్షల ఫైన్ కట్టాల్సిందే

    March 22, 2019 / 10:09 AM IST

    కాశ్మీర్ వేర్పాటువాద నేతల అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)కొరడా ఝులిపించింది.వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి శుక్రవారం(మార్చి-22,2019) ఈడీ షాక్ ఇచ్చింది.ఆయనకు రూ.14.4లక్షల ఫైన్ విధించింది.అక్రమంగా విదేశీ కరెన్సీ కలిగి ఉన్నందకు,ఫా�

    మేఘాలయ మైనర్ల ఘటన : మరొకరి మృతదేహం లభ్యం

    February 27, 2019 / 04:18 PM IST

    మేఘాలయ మైనర్ల ఘటనలో మరో గుర్తుతెలియని బాడీని రెస్కూ టీం బుధవారం(ఫిబ్రవరి-27,2019) బయటకు తీసింది. తూర్పు జయంతియా హిల్స్ లోని లైటిన్ నది దగ్గర్లోని శాన్ దగ్గర ఉన్న గని నుంచి  మృతదేహాన్ని బయటకు తీశారు. 2018 డిసెంబర్-13న తూర్పు జయంతియా జిల్లాలోని లుంతరీ

10TV Telugu News