recovered

    92 year old man : మ్యూజిక్ వింటూ..డ్యాన్సులు చేస్తూ.. కరోనాను జయించిన 92ఏళ్ల వృద్ధుడు

    April 27, 2021 / 11:10 AM IST

    92 year old old man who conquered Corona : కరోనా వచ్చిందని బాధపడుతూ..మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన యువకుల గురించి విన్నాం. రోగం కంటే భయం మాచెడ్డ గొప్పది భయ్యా అన్నట్లుగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న క్రమంలో మధ్యప్రదేశ్ కు చెందిన 92 ఏళ్ల వ్యక్తి మాత్రం త�

    చిరుత పులిని చంపి తిన్నారు, కేరళలో దారుణం

    January 24, 2021 / 10:32 AM IST

    leopard and consuming its meat : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కొంతమంది వేటుగాళ్లు చిరుతపులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు. ఇడుక్క�

    వెల్ కమ్ సిద్ధ : ఆచార్య లెటెస్ట్ అప్ డేట్

    January 17, 2021 / 11:25 AM IST

    SIDDHA’ on to the sets of Acharya : మెగాస్టార్ చిరంజీవి న్యూ ఫిల్మ్ ‘ఆచార్య’ సినిమాకు సంబంధించి న్యూ అప్ డేట్ వచ్చింది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజకు చిత్ర యూనిట్ వెల్ కమ్ చెప్పింది. సెట్స్ లోని ఆహ్వానిస్తున్నామని, మెగా పవర్ స్టార్ షూట్ లో జాయిన్ అవుతున్నట్ల�

    చెత్తడంప్ లో నాలుగు అస్థిపంజరాలు..వణికిపోతున్న ప్రజలు

    December 8, 2020 / 09:56 AM IST

    UP Kanpur colony four human skeletons recovered : ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని పంకి ప్రాంతంలోని కాశీరామ్ కాలనీ ముందు ఉన్న చెత్త డంప్‌లో నాలుగు అస్థిపంజరాలు కలకలం సృష్టించాయి. నాలుగు మానవ అస్థి పంజరాలు లభించిన ఘటన స్థానికులను దిగ్ర్భాంతికి గురిచేసింది. కాన్పూర్ లోని పంక

    No Mask : 5 నెలల్లో రూ. 78 కోట్ల ఆదాయం

    November 23, 2020 / 05:56 AM IST

    Gujarat, people without masks earned Rs 78 crore : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుడా..రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. Mask ధరించని వారిపై కొరఢా ఝులిపిస్తున్నాయి. ఎన్నిమార్లు హెచ్చరించినా..పెడచెవిన పెడుతున్నవారి నుంచి ఫైన్ ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. క�

    కరోనా నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. కొత్తగా 3,224 మందికి కరోనా, 32 మంది మృతి

    October 12, 2020 / 08:22 PM IST

    కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటుంది. లేటెస్ట్‌గా వచ్చిన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 5,504మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్నవారి స�

    ఏపీలో కరోనా : తగ్గుతున్న కేసులు

    October 5, 2020 / 06:53 PM IST

    Corona Cases in AP  : ఏపీలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతూనే ఉన్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డువుతన్నాయి. తాజాగా 24 గంటల్లో 4 వేల 256 కేసులు నమోదు కాగా..7 వేల 558 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. 56 వ�

    తెలంగాణలో కొత్తగా రెండు వేల కేసులు

    September 24, 2020 / 09:21 AM IST

    కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీ సెప్టెంబర్ 2020న రాత్రి 8గంటల వరకు 55,318 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్�

    Telangana లో Corona కేసులు..GHMC లో 277 కేసులు

    September 15, 2020 / 11:24 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�

    తెలంగాణలో కరోనా.. ‘లక్ష’ ణంగా కోలుకున్నారు

    September 4, 2020 / 05:49 AM IST

    తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి కరోనా

10TV Telugu News