Home » recruitment
అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 20వ తేదిన ప్రారంభమౌతుంది.
ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్, ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేది నవంబరు 14వ తేదిగా నిర్ణయించారు.
ఉద్యోగాలకు సంబంధించి రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి నెలకు 25,000 నుండి 70,000 రూపాయల వరకు వేతనం చెల్లిస్తారు. అన్ లైన్ ద్వారా అభ్యర్ధులు తమ ధరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు �
విద్యార్హత విషయానికి వస్తే 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ తోపాటు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించి ఉండాలి. ధర
విద్యార్హతల విషయాని వస్తే పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వివాహామై స్ధానికంగా నివసిస్తూ ఉండాలి. 2021 జులై 1 నాటికి 21సంవత్సరాల నుండి 35ఏళ్ళ మధ్య ఉండాలి. జీతభత్యాలకు సంబంధించి అంగన్ వా
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్(ఆప్కాబ్)లో పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5వేల 830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా
తెలంగాణలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పోలీస్ శాఖ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
Visakha Shipyard Jobs : విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో(HSL) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటిలో పర్మనెంట్ ప్రాతిపదికన 18 పోస్టులు, తాత్కాలిక ప్రాతిపదికన 31 పోస్టు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్తర్న్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్(జమ్మూ-లద్దాక్ రీజియన్లలో).. డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.