Home » red zones
కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ కామర్స్ కంపెనీలకు ఊరట లభించింది. ఇకపై రెడ్ జోన్లలోనూ నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటివరకూ కంటైన్మెంట్ జోన్లు బయట మాత్రమే నిత్యావసర, నిత్యావసరేతర సరుకులను డెలివరీ చేసేందు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల�
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొ
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలతో మే 3 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత లాక్ డౌన్ కొనసాగింపులో కొన్ని సడలింపులు ఉండే అవకాశం ఉంది. వైరస్ ప్రభావ ప్రాంతాలను బట్టి సడలింపులు ఉండనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మే 7 వరకు పూర్తి స్థాయి
ఏపీలో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఇప్పటికే ఏపీలో 603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్జోన్లను ప్రకటించింది. మొత్తం 97 మండ�
రెడ్ జోన్ లకు లాక్ డౌన్ పరిమితం చేయ్యాలని..ఇది తన అభిప్రాయమని సీఎం జగన్ వెల్లడించారు. పరిశ్రమలు నడవనప్పుడు వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా ర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ పేషెంట్లు ఉన్న 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ప్రతి క్లస్టర్ లోనూ వైరస్ �
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో