-
Home » refund
refund
బాబోయ్.. 24 రూపాయల వంకాయల కోసం రూ.87వేలు పొగొట్టుకుంది.. బీ కేర్ ఫుల్..
ఆ మహిళ ఆ లింక్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది.
సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న రూ.85 కోట్లు రికవరీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఘనత
సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే లేదా అనుమానించిన వెంటనే "గోల్డెన్ అవర్" లో సైబర్ మోసాన్ని నివేదించడం చాలా ముఖ్యం.
Man Wins 22 Year Battle : రూ.20 కోసం 22 ఏళ్లు న్యాయపోరాటం..ఎట్టకేలకు ఫలించింది
భారతీయ రైల్వే నుంచి రూ.20 కోసం ఓ లాయర్ చేసిన 22 ఏళ్ల న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏడాదికి 12% వడ్డీతో పాటు రూ.20 రీఫండ్ ఇవ్వాలని, అదేవిధంగా రూ.15 వేల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోర్టు తాజాగా ఆదేశించింది.
HighCourt Shocks Smita Sabharwal : రూ.15లక్షలు తిరిగి ఇచ్చేయండి.. స్మితా సబర్వాల్కు హైకోర్టు షాక్
పరువు నష్టం కేసులో ఐఏఎస్ అధికారి, సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది.
CBDT : డబ్బులు రీఫండ్.. ట్యాక్స్ పేయర్స్కు గుడ్ న్యూస్
ట్యాక్స్ పేయర్స్ కు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 - అక్టోబర్ 25 మధ్య ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన డబ్బును రీఫండ్ చేసినట్లు తెలిపింది.
Tip Refund: బిల్డప్ కోసం టిప్ ఇచ్చాడు.. గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు అడిగి తీసేసుకున్నాడు
టింగ్ లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి సూపర్ హీరో అనే రేంజ్ లో చూపించాలనుకుంటారు. కొందరైతే ఎక్కడ లేని మంచితనం, ఉదార గుణం తమకే ఉందన్నట్లు బిహేవ్ చేస్తారు. ఇన్నర్ ఫీలింగ్ పక్కకుబెడితే పైకి చూసే వాళ్లు దాదాపు నిజమే...
SBI : ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఆ ఛార్జీలు రీఫండ్
అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ... జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో నాలుగుకి మించి లావాదేవీలు చేస్తే విధించిన ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను రిఫండ్ చేశామని వెల్లడ
రిఫండ్ గడువు పెంచిన రైల్వే
Refund On Cancelled Train Tickets గతేడాది కోవిడ్ లాక్డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్ ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఇప్పటివరకు గడువు ఉండగా…ఆ గడువుని 9 నెలలకు సొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కొ�
డౌట్ వద్దు.. ఫుల్ అమౌంట్ వచ్చేస్తది.. అలా చెయ్యొద్దు
ప్రపంచాన్ని బయపెట్టి ఇప్పుడు మన దేశంలోకి అడుగుపెట్టి.. మానవాళిని భయపెడుతున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజారవాణ ఆగిపోయింది. ఇప్పటికే రైళ్లు, బస్సులు, విమానాలు.. ప్రతి ఒక్కటి రద్దు చేశారు అధికారులు. అయితే ఇప్పటికే ఎంతోమంది రైళ్లలో ప్రీ బుకింగ్ చే�
ఇదే ఫస్ట్ : రైలు ఆలస్యమైతే.. ఇక డబ్బులు వాపస్!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు ఎక్కాల్సిన రైలు ఆలస్యమైందా?