Home » Registration
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
కరోనా కాలంలో మనజీవితాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఆహారం,మాస్కులు,శానిటేజర్లు జీవితంలో భాగమైపోయాయి. అంతేకాదు ఆస్తుల విషయంలో ముందు జాగ్రత్తగా వీలునామాలు రాసే మార్పు కూడా వచ్చేసింది.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది.
దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5వేల 830 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా
వ్యాక్సినేషన్ యాప్ బిజీ అయిపోయి..క్రాష్ అయిపోయింది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశే ఎదురైంది. కోవిన్ యాప్ పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ సర్వర్ లు అన్నీ క్రాష్ అయ్యాయి.
Amarnath Yatra దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకొనేందుకు ఉద్దేశించిన వార్షిక అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు గతవారం అమర్నాథ్ దేవస్�
ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
telangana corona vaccine : ప్రపంచ దేశాలను అల్లాడించిన కరోనా వైరస్ అడ్డుకట్ట వేసేందుకు భారత దేశం ముందడుగు వేసింది. వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాల కార్యక్రమం దేశ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభమైంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగా
Corona vaccination in Telangana : ఊహించినట్టే సంక్రాంతి పండగ తర్వాత దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది. వ్యాక్సినేషన్ను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేంది. ఇప్పటికే రెండు డ్రై రన్లను సక్సెస్ఫుల్గ�
Central govt simplifies corona vaccine registration process : 2వ దఫా డ్రైరన్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ దేశంలోని 736 జిల్లాలో డ్రైరన్ జరుగుతోంది. 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సంసిద్ధతను ఈ డ్రైరన్ ద్వారా తెలుసుకోనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రైరన్ను విజయవంతంగా ని�