Registration

    పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలి : ఈసీకి హైకోర్టు ఆదేశాలు

    November 7, 2020 / 02:03 AM IST

    Graduate vote registration : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ.. కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫ�

    ధరణి పోర్టల్ : వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే

    October 30, 2020 / 08:09 AM IST

    Dharani Portal : భూ పరిపాలనలో కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు ధరణితో శాశ్వత పరిష్కారం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోర్టల్.. తెలంగాణ వాకిట్లోకి వచ్చేసింది. దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసిన సీఎం కేస

    ధరణి పోర్టల్ ప్రారంభం, అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం

    October 29, 2020 / 01:10 PM IST

    Dharani Portal Launch At Muduchintalapalli Village : తెలంగాణ రెవెన్యూ చరిత్రలోనే నూతన అధ్యాయమైన ధరణి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ను సీఎం క

    ధరణితో ఎన్నో లాభాలు, ఆ సమస్యలకు చెక్

    October 29, 2020 / 10:18 AM IST

    Many benefits with Telangana Dharani Portal : ధరణి అందుబాటులోకి వస్తే.. ఇకపై మోసాలకు ఆస్కారమే ఉండదు.. గందరగోళం అనే మాటే వినపడదు.. పక్కాగా.. పారదర్శకంగా.. సులువుగా స్లాట్‌ బుకింగ్‌.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు..అంతా ఆన్‌లైన్‌లోనే.. ప్రతి అంగుళం భద్రంగా నిక్షిప్తం

    చకచకా ఆస్తుల గణన, Dharani portalలో ఆస్తుల నమోదు

    October 1, 2020 / 11:25 AM IST

    Telangana Dharani portal ‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. వివరాల నమోదు కోసం.. ప్రభుత్వం నాన్‌ అగ్రికల్చరల్‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌.. న్యాప్ అనే ప్రత్యేక యాప్ (AAP) ‌ను అధికారులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఇంటి దగ్గరికి అధికారులు స్వయంగా వచ్చి వివరాల�

    ఆగస్టు 24 నుంచి దోస్త్ అడ్మీషన్స్…ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్

    August 20, 2020 / 11:01 PM IST

    తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం రాష్ట్ర ఉన్న‌త విద్యా మండలి గురువారం (ఆగస్టు 20, 2020) దోస్త్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ ప�

    జనసంద్రంగా రామ్‌లీలా మైదానం: పాసుల కోసం వేలాదిగా వచ్చారు..కరోనా పాజిటివ్ వచ్చేయదూ..

    May 18, 2020 / 08:19 AM IST

    కరోనా కల్లోలంతో..లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. కానీ ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని రామ్‌లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. దీంతో భౌతిక దూరం మాటే లేదు. లాక్ డౌన్ నిబంధల్ని పట్టించుకునే పరిస్థితుల్

    ‘mPassport Seva’ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ ఎలా?

    March 3, 2020 / 10:48 AM IST

    పాస్‌పోర్టు కోసం కేంద్రాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారా? ఇకపై మీకు ఆ కష్టాలు ఉండవు. ఎందుకంటే.. పాస్ పోర్టు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు డైరెక్ట్ గా మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ పాస్ పోర్ట్ సేవా యాప్‌తో దేశంలో ఎక్క‌డి నుంచైనా పాస్‌పోర్ట�

    ఏపీలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు

    December 5, 2019 / 03:59 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

    తహశీల్దార్ సజీవదహనం కేసు : పోలీసుల విచారణలో కొత్త విషయాలు

    November 5, 2019 / 09:30 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు సురేష్ కుటుంబసభ్యులను

10TV Telugu News