Home » Registration
Telangana Registrations begin : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ…తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం..పాత పద్ధతిలోనే జరుగనుంది. సెప్టెంబర్ 8 కంటే ముందు ఉన్న పాత పద్ధతిలోనే 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ప్రభుత్వ ఆ�
Telangana Registrations : తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ఉంటాయని, వ్యవసాయేతర ఆస్తుల ముందస్తు స్లాట్ బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర సీఎస్ ప్రకటించారు. సోమవారం నుంచి యథావిధిగా రిజి�
Covid Shot Voluntary, Says Government : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెల్లువెత్తుతున్న సందేహాలు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టీకా సమర్థత, భద్రతపై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో..క
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ,ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE Main- 2021)పరీక్ష షెడ్యూల్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)విడుదల చేసింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణల�
Registration of non-agricultural assets in Telangana : తెలంగాణలో మూడు నెలల విరామం తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు మొత్తం 82 వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం 103మంది స్లాట్బుక్ చేసుకోగా.. వివిధ కారణాల రీత్యా…15మంది రిజిస
non-agri lands in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు నెలల అనంతరం మళ్లీ మొదలుకాబోతున్నాయి. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రికార్డుల్లో పేరు మార్పు పూర్తి చేయడంతో పాటు ఈ-పాస్ పు�
అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏ అధికారికి విచక్షణాధికారం ఉండకూడదని సూచించారు
Registration of non-agricultural assets in Telangana : తెలంగాణలో రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎస్ను ఆదేశించారు కేసీఆర్. కోర్టు కే�
Jagananna Thodu Scheme : వీధి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జగనన్న తోడు స్కీమ్ను ప్రవేశపెడుతోంది. ఈ కార్యక్రమాన్ని జగన్ 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏపీలో�
Dharani Portal : ధరణి పోర్టల్లో ఆస్తుల వివరాల నమోదుపై టీఎస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్రంలో కోటి 6 లక్షల ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు వివరించింది. ధరణిలో కులం వివరాలు సేకరిం�