Home » release
అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్ ఘటన... బెంగాల్ పాలిటిక్స్ను కుదిపేస్తోంది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శివరాత్రి కావడంతో...ఇవాళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్న టీఎంసీ.. ఆ నిర్ణయాన్ని వాయి�
kerala elections కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం(మార్చి-10,2021)సీపీఎం పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 83 మంది అభ్యర్థులతో తొలి లిస్టును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఏ విజయరాఘవన్ విడుదల చేశారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ అభివృద్ధి పనులను �
పోలవరం ప్రాజెక్ట్ నిధుల విడుదలలో జాప్యం లేదని కేంద్రం తెలిపింది. ఖర్చు చేసిన బిల్లుల ఆధారంగా నిధుల విడుదల జరుగుతుందని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
five states Assembly elections : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అసెంబ్లీ ఎన్ని
TDP Municipal Election Manifesto : టీడీపీ మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది. పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు పేరుతో మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య శుక్రవారం (ఫిబ్రవరి 26, 2021)న 10 వాగ్ధానలతో కూడి�
Corona Bulletin release every day : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపటి నుంచి ప్రతిరోజూ కరోనా బులెటిన్ విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు..రాష్ట్రంలో వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని సూచించింది. సర్వే నివేదికలోని సిఫార్సులు అమలయ్
Municipal, ZPTC and MPTC elections in AP : ఏపీలో ఎన్నికల సీజన్ సాగుతోంది. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం
Shashikala return to Tamil Nadu after four years : అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత ఆప్తురాలు శశికళ నాలుగేళ్ల తర్వాత నేడు తమిళనాడు చేరుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శశికళ నాలుగు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆమెకు కరోన�
Mumbai : కన్నకూతుర్ని అత్యాచారం చేసినవాడికి కఠినమైన శిక్ష పడాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఢిల్లీలో నిర్భయ ఘటనలో ఆమె తల్లి సంవత్సరాల తరబడి పోరాడి తన కూతురిపై సామూహిక అత్యాచారం చేసినవారికి ఉరిశిక్ష పడేదాకా పోరాడిన విషయంతెలిసిందే. కానీ ఓ తన 16 ఏ�