Home » release
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ విడుడలైంది. ఈమేరకు శుక్రవారం ఇంటర్ బోర్డు పరీక్షల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి.
అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన శిల్పా శెట్టి భర్త మరియు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలయ్యారు.
ఏపీలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 24న ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు, కో-ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కానుంది.
సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటెన్ను అపోలో వైద్యులు శుక్రవారం విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అన్ని అవయవాలు సరిగానే పని చేస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,57,376కు చేరాయి. హెల్త్ బులిటెన్ విడుదల అయింది.
తెలంగాణ ప్రభుత్వం హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రూ.300 కోట్లు బదిలీ చేసింది.
తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 1,47,991 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాశారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్ టీయూలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. 30 నుంచి వెబ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది.
అనుకున్నదే అయ్యింది. అంతా భయపడ్డటే జరుగుతోంది. అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచకం షురూ అయింది. తాము ఎవరికీ హాని తలపెట్టబోమని ఇటీవల ప్రకటించిన తాలిబన్లు
సభా వ్యవహారాలపై విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. రాజ్యసభలో జరిగిన గొడవ దృశ్యాలను కేంద్రం బయట పెట్టింది.