Home » release
తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు టీటీడీ విడుదల చేయబోతోంది. ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికెట్కు 2వేల 500 చెల్లించి బుక్ చేసుకోవచ్చని చెప్పింది. మూ�
ఏపీ సీఎం జగన్ ఇవాళ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉడయం 10.30 గంటలకు గొల్లప్రోలుకు చేరుకుంటారు. 10.45 నుంచి 12.15 గంట�
ఫలితాలు గ్రేడ్ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా రెండేళ్లు విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు.
అలాగే ఆగస్టుకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జూలై నెలకు అష్టదళపాదపద్మారాధన సేవ టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఆటంకం కలగకుండా తెలంగాణ ఇంటర్ పరీక్షలను రీ షెడ్యూల్ చేశారు ఇంటర్ బోర్డ్ అధికారులు.
కోవిడ్ ప్రభావం మాగ్జిమమ్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు, సినిమా రంగం కూడా స్పీడప్ అయ్యింది. వరసగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భారీ కలెక్షన్స్..
ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహంతో పోస్టల్ కవర్ ను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మై హోమ్ అధినేత రామేశ్వర్ రావు కలిసి ఆవిష్కరించారు.
దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్కు నోటీసులు ఇచ్చి పంపేశారు పోలీసులు.
నిర్మాత, డిస్టిబ్యూటర్ దిల్ రాజు కుటుంబం నుండి హీరో రాబోతున్నాడు. ఆయన శ్రీ వెంకటేశ్వరా బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ఆయన సోదరుడు శిరీష్ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంటాడనే సంగతి తెలి
కరోనాను ఖతం చేయటానికి మరో మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. అదికూడా టాబ్లెట్ రూపంలో..ఈ మెడిసిన్ భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే అందుబాటులోకి వచ్చింది.దీని ధర ఎంతంటే..