Home » release
ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం, దోషుల విడుదల విషయంలో గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారించొచ్చా లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సమయంలో ఆమె ఐదు నెల�
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్�
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్�
చీతాల వేట మొదలైంది. గత సెప్టెంబర్లో దేశంలోకి అడుగుపెట్టిన చీతాలు ఇప్పుడు తొలిసారిగా తమ వేట పూర్తి చేశాయి. ఆదివారం రాత్రి ఒక జింకను వేటాడినట్లు అధికారులు తెలిపారు.
మావోయిస్టులతో సంబంధాల విషయంలో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయనను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
ఆ సమయంలోపు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే ఒప్పందంతో మంత్రిని విడుదల చేశారు. గడువు దాటితే ప్రభుత్వంపై మరిన్ని చర్యలు ఉంటాయని ఉగ్రవాదులు హెచ్చరించారు. ప్రభుత్వం ఆధీనంలో కొంత మంది ఉగ్రవాదలు ఉన్నారు. 2013లో జరిగిన నంగా పర్భాత్ ఉదంతానికి కొన�
తిరుమల శ్రీవారి ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్లైన్ కోటాను ఈ నెల 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనుంది.
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జగనన్న చేయూత నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో 85 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. ప్రమోషన్ల ద్వారా 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2022-23కు APCRDAలో ఫేజ్-1 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్
తీస్తా సెతల్వాద్ బెయిల్ విషయంలో కేవలం తాము ఆదేశించామని కాకుండా, ఎలాంటి ఒత్తిళ్లకూ లొంగకుండా, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చని కూడా గుజరాత్ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై గురువారం విచారణ సమయంలో బెయిల్కు అవకాశం లేని పొటా, ఉపా వంటి కేసులు సెత�
ఏపీ ఈసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి బుధవారం(ఆగస్టు10,2022) ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో గత నెల 22న ఏపీ ఈసెట్-2022 పరీక్షను ఆన్లైన్లో నిర్వహించారు. దాదాపు 3,000 మంది విద్యార్�