Home » remark
స్వాతంత్ర్యోద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏమిటని ఓ విలేకరి అడిగినపుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆ కాలంలో బీజేపీ లేదని, స్వాతంత్ర్యోద్యమంలో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఆరెస్సెస్ బ్రిటిష్వారికి సహాయపడిందని, దామ�
పార్లమెంట్ మానస్తత్వం, ముఖ్యంగా ఉత్తర భారత మనస్తత్వం సముఖంగా ఉండదు. నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తాను. మహిళా బిల్లు ప్రవేశ పెట్టాను. ఈ బిల్లుపై నా ప్రసంగం పూర్తి చేసి వెనక్కి తిరిగి చూసే సరికి మా పా�
కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం పార్టీలు దీదీపై విమర్శలు ఎక్కుపెట్టాయి. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయమై స్పందిస్తూ ‘‘2003లో ఆర్ఎస్ఎస్ను దేశభక్తులుగా కీర్తించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ఆమెను దుర్గగా అభివర్ణించింది. ఆర్ఎస్ఎస్ హి�
ఇక 2024లో బీజేపీయేతర కూటమికి శరద్ పవార్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని కొందరు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా పవారే ఉండాలని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వయసుతో పాటు ఇతర కారణాల రిత్యా అందుకు పవార్ మొ�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ కమల్ నాథ్ ఓ బీజేపీ అభ్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష
బాలీవుడ్ నటి కంగనా రనౌత్… ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై శివసేన నేతలతో సహా, మహారాష్ట్ర ప్రభుత్వంకూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్
యువ క్రికెటర్ రిషబ్ పంత్ షాట్ సెలక్షన్పై విమర్శల దాడి పెరిగిపోతుంది. పరిమితి ఓవర్ల ఫార్మాట్లో గేమ్ ముగించడం చేతకావడం లేదని ఆడిపోసుకుంటున్నారు. ఈ మేర టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్�
యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ స్పందించారు. సుప్రీంకోర్టు మాదే.. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి తీరుతామంటూ మంత్రి ముకుత్ బిహారీ వర్మ రెండు రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ సుప్రీంకోర�
ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ కామన్ సెస్స్ ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలపై తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరిస్తుందని మోడీ అన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల దేశ ప్రజలు ఫీ�