Home » removed
personal loan apps : ఆన్లైన్ రుణాల పేరిట ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న యాప్లపై గూగుల్ కొరడా ఝుళిపించింది. ఆ యాప్లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. సదరు యాప్లు ఇండియా చట్టాలకు లోబడి లేవని.. అంతేగాక భారత నిబంధనను ఉల్లంఘిస్తూ వినియోగదారుల ప్రాణాలను
Ghaziabad thief t shirt ‘Namo again’ : దేశరాజధాని ఢిల్లీకి సమీజంలోని గజియాబాద్లోని లెనీ బార్డర్ వద్ద పోలీసులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. మొబైల్ షాపులో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని గజియాబాద్ పోలీసులు ట్విట్టర్�
టాటూ అంటే అతనికి ఎంతో ఇష్టం. శరీరంపై రకరకాలుగా టాటూ వేయించుకున్నాడు. కానీ..చెవులు అడ్డుగా వస్తున్నాయని అనుకున్నాడు. అంతే..ఠక్కున రెండు చెవులను కోసేసుకున్నాడు. జాగ్రత్తగా ఓ జాడీలో భద్రపరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్
భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వలస కూలీలు, కార్మికులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఓ కానిస్టేబుల్ చేసిన పనికి అందరూ ఛీ కొడుతున్నారు. వారికి సహాయం చేయాల్సింది పోయ�
ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని రాయిటర్స్ తొలిగించింది.
జేఎన్యూ వైస్ ఛాన్స్లర్ను తొలగించాల్సిందేనంటున్నరు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి. కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. 2020, జనవరి 09వ తేదీ గురువారం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశ
మహారాష్ట్ట్రలో వేల సంఖ్యలో మహిళలు ఆపరేషన్ చేయించుకుని గర్భసంచీ తీసేయించుకుంటున్నారు. అయితే పేదరికమే వారిని ఆ నిర్ణయం తీసుకునేట్లు చేస్తుంది. తమ కుటుంబ పోషణ కోసం వేల సంఖ్యలో మహిళలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆ మహిళలను ఆదుకోవాలంటూ సీఎ
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి గోపాల్ ఖంద మద్దుతు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోపాల్ ఖంద మద్దతు విషయంలో వరుస ట్వీట్ల
ఓ ఆవు కడుపులో ఉన్న 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్శిటీ సర్జన్స్. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉన్న ఆవు కడుపులో వ్యర్థాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆవుకు 5.5 గంటల పాటు శస్�
యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగించింది. అంతేకాదు 99వేల మంది హోంగార్డులకి నెల జీతం