Home » REPLY
రాజకీయాల్లో ఉన్న మేధావుల్లో ఒకరిగా శశి థరూర్ను విమర్శకులు భావిస్తారు. తాజాగా ఆయన నాగాలాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యువతి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ లో అగ్గి రాజేస్తున్న వేళం ఏపీ రాజధాని గురించి పార్లమెంట్ లో కేంద్రం ప్రస్తావించింది. ‘అమరావతి’ విజభన చట్టం ప్రకారమే ఏర్పాటైంది అని స్పష్టం చేసింది కేంద్రం ప్రభుత్వం. రాజ్య సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడ
బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం పంపారు. తను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఇక 2024లో బీజేపీయేతర కూటమికి శరద్ పవార్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని కొందరు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా పవారే ఉండాలని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వయసుతో పాటు ఇతర కారణాల రిత్యా అందుకు పవార్ మొ�
అరవింద్ కేజ్రీవాల్ మంచి దుస్తులు ధరించాలంటూ పంజాబ్ సీఎం చేసిన వివాదాస్పద కామెంట్స్ కు ఢిల్లీ సీఎం తనదైన స్టైల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
ఓ కంపెనీ తోటమాలిగా పనిచేయటానికి బాడిబిల్డర్ కావలెను అంటూ ప్రకటన ఇచ్చింది. ఈ ఉద్యోగానికి చార్లెట్ అనే మహిల దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది. ఈక్రమంలో చార్లెట్ కు సదరు కంపెనీ నుంచి ఓ విచిత్రమైన సమాధానం వచ్చింది. ఆ సమాధానికి �
ట్విట్టర్లో లైవ్ ఇంటరాక్షన్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు పూణే పోలీస్ కమిషనర్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. పోలీస్ కమిషనర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Speaker Om Birla’s Daughter : సోషల్ మీడియా ట్రోలింగ్స్పై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె -ఇటీవల సివిల్ సర్వీసెస్కు ఎంపికైన అంజలి బిర్లా ఫైర్ అయ్యారు. నిజనిజాలు తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ట్రోల్ చేస్తే ఊరుకునేది లేదని హె�
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి బుధవారం(ఆగస్టు-5,2020) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. �
చైనా యాప్స్ కు మరో షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశ భద్రత, గోపత్య విషయంలో ముప్పు వాటిల్లుతుందనే కారణంతో టిక్ టాక్ తో సహా 59 చైనా యాప్ లపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ జూన్-29,2020న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బ్యాన్ చేసిన 59 యాప్స్ కు �