Repolling

    సుప్రీంకోర్టులో చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చుక్కెదురు

    June 3, 2024 / 01:50 PM IST

    పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్ లలో అక్రమాలు జరిగాయని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా ..

    Tirupati Bypoll : తిరుపతి బైపోల్ వార్

    April 17, 2021 / 09:17 PM IST

    తిరుపతి ఉపఎన్నికలో నకిలీ ఓట్ల వ్యవహారం రాజకీయ పార్టీల్ని కుదిపేస్తోంది. ఉపఎన్నికల పోలింగ్‌ కోసం ఇతర ప్రాంతాల నుంచి నకిలీ ఓటర్లను అధికార వైసీపీ రంగంలోకి దింపిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

    ఓల్డ్ మలక్ పేటలో ప్రారంభమైన రీపోలింగ్

    December 3, 2020 / 07:31 AM IST

    Old Malakpet Repolling start : హైదరాబాద్ లోని ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ ప్రారంభమైంది. గుర్తు మారడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. డివిజన్ లోని 69 కేంద్రాల్లో పకడ్బండీ ఏర్పాట్లు చేశారు. అంతకముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. సీపీఐ అభ్యర్థికి కంకి కొడవలి బదులు.. �

    చంద్రగిరిలో రీ పోలింగ్ ఎలా పెడతారు : ఈసీకి టీడీపీ కంప్లయింట్

    May 16, 2019 / 12:22 PM IST

    చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. విచారణ జరపకుండా..వైసీపీ ఫిర్యాదుతో రీపోలింగ్ కు ఆదేశించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈమేరకు టీడీపీ నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ సీఈస�

    ఏపీ చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్

    May 15, 2019 / 01:29 PM IST

    ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్ జరుగనుంది. (మే 19, 2019)వ తేదీన నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈమేరకు బుధవారం (మే15, 2019)న కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ క�

    అసలు కారణం ఇదే : హిందువుల కోసం ప్ర‌త్యేకంగా రీ పోలింగ్

    April 27, 2019 / 12:44 PM IST

    పశ్చిమ బెంగాల్, రాయ్ గంజ్ లోని మూడు పోలింగ్ బూత్ ల్లో ఏప్రిల్ 29న రీపోలింగ్ జరుగనుంది. హిందువుల కోసం ప్రత్యేకించి ఈ మూడు పోలింగ్ బూత్ ల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.

    ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

    April 17, 2019 / 02:13 AM IST

    ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఆయా జిల్లా కలెక్టర్లు నివేదిక పంపటంతో… వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పం�

    AP Election 2019 : గుంటూరులో 2 చోట్ల రీ పోలింగ్

    April 13, 2019 / 01:09 AM IST

    APలో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఈవీఎంలను ధ్వంసం చేశారు. కేవలం రెండు చోట్ల మాత్రమే రీ పోలింగ్‌ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్టు రాష్�

    APలో 6 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ ? 

    April 12, 2019 / 02:08 AM IST

    APలో 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.

10TV Telugu News