Home » report
సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది.
దేశంలో కొద్ది రోజులుగా ఆర్థిక మందగమనం నెలకొందంటూ వార్తలు వినిపిస్తున్న సమయంలో భారత వృద్ధి రేటుపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. 2019-20ఆర్థికసంవత్సరం భారత వృద్ధి రేటు 6శాతంకి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాస�
ఏపీలో వైసీపీ అధికారంలోకి నేటికి 100 రోజులైంది. ఈ వందరోజుల పాలనలో సీఎంగా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు.
పాకిస్తాన్ లో పెత్తనమంతా సైన్యానిదేనని అమెరికా కాంగ్రెస్ నివేదిక సీఆర్ఎస్ తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నా.. అదంతా మేడిపండు ప్రజాస్వామ్యమేనని తెలిపింది. సీఆర్ఎస్ అనేది అమెరికాకు చెందిన స్వతంత్ర పరిశోధనా విభాగం. చట్టసభ్య
లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు గ్లోబరీనా సంస్థ కారణమని తేలింది. Inter ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం కాదని, ఫెయిల్ అవ్వడం ఖాయమని ముం�
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై శుక్రవారం త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్ తప్పిదాలను.. గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తిం�
ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. గురువారం (ఏప్రిల్ 26, 2019) మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్ తప్పిదాలను.. గ్లోబ�
అమరావతి: టీటీడీకి చెందిన బంగారం తరలింపు వ్యవహారం పై ఏర్పాటైన మన్మోహన్ కమిటీ తన నివేదికను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అందచేసింది. 2019 ,ఏప్రిల్ 17 వ తేదీన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా వేంపట్టులో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తరలిస్తు�
అంచనాలను మించి కార్టర్ ఫోర్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు రికార్డు ప్రాఫిట్ పొందింది. శనివారం (ఏప్రిల్-20,2019) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్చి త్రైమాసికానికి ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 22.63శాతం నికర లాభాల్లో వృద్ధి కనిపించింది.
విజయవాడ : ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలపై సీఈవో ద్వివేది వివరణ కోరారు. నియోజకవర్గానికి ముగ్గురు బెల్ నిపుణులను కేటాయించినా వారి సేవలను వాడకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ జరగడానిక�