Home » report
ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. త్రీ కేపిటల్ ఫార్ములా పెద్ద దుమారమే రేపింది. దీనిపై
జీఎన్ రావు కమటీ నివేదికకు వ్యతిరేకంగా రైతుల నిరసన తెలిపారు. అమరావతి వెలగపూడి సెంటర్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు.
అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పినదాన్నే తన నివేదికలో ప్రస్తావించారు రాజధాని అధ్యయనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు. జగన్ ఆశించినట్లుగా పరిపాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ప్రతిపాదనకు మొగ్గుచూపారు. ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ �
ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్ కు నివేదిక ఇచ్చిన తర్వాత జీఎన్ రావు కమిటీ మీడియాతో మాట్లాడింది. సెప్టెంబర్ నుంచి శోధించిన అంశాలపై నివేదిక రూపొందించామని, దాన్ని
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా మారిన జీఎన్ రావు రిపోర్టు.. సీఎం జగన్ చేతికి అందింది. శుక్రవారం(డిసెంబర్ 20,2019) మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లిన జీఎన్
ఏపీ రాజధాని అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏపీకి ఒక రాజధాని ఉంటుందా.. లేక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని అంశంపై ప్రభుత్వం
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన ఘోర కారు ప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంక�
దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.
ఇజ్రాయెల్ స్పైవేర్ ‘పెగాసస్’పై కేంద్రానికి వాట్సాప్ నివేదిక సమర్పించింది. 121 మంది భారతీయ వినియోగదారులను ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సెప్టెంబర్లోనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు వాట్సాప్ స్పష్టం చ
ఆర్టీసీ ఎండీ ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తప్పుడు లెక్కలు సమర్పించారని అసహనం వ్యక్తం చేసింది.