-
Home » rescue operations
rescue operations
Hyderabad: గుల్జార్ హౌస్ భారీ అగ్ని ప్రమాద ఫొటోలు
హైదరాబాద్, చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద ఉన్న ఓ జీ+2 బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. వారిలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. సహాయక చర్యల సమయంలో తీసిన ఫొటోలు చూడండి..
వయనాడ్ విపత్తులో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య..
కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
వయనాడ్ విపత్తులో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
నాలుగు రోజులుగా వాయనాడ్ జిల్లాలో మెప్పాడి, ముండకై, చురల్మల, అత్తమల, నూల్ పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సహాయక చర్యల్లో మరింత వేగం పెంచారు.
Mizoram : మిజోరంలో కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 17 మంది మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప�
Operation Moranchapalli : నీట మునిగిన గ్రామం.. రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు, 70మంది సేఫ్
200లకు పైగా కుటుంబాలు ఉన్న మోరంచపల్లి గ్రామాన్ని వాగు ముంచెత్తింది. గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. Moranchapalli Floods
Helicopters Crash : అమెరికాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. 9 మంది సైనికులు మృతి
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో 9 మంది అమెరికన్ సైనికులు దుర్మరణం చెందారు.
Indian ARMY Jet Pack Suits : భారత జవాన్లకు మోడ్రన్ ‘జెట్ప్యాక్ సూట్స్’ .. హైటెక్గా మారబోతున్న ఇండియన్ ఆర్మీ..
రాబోయే రోజుల్లో.. స్పెషల్ ఆపరేషన్ల కోసం మన భారత జవాన్లు గాల్లో ఎగరబోతున్నారు. వినటానికి ఇది విఠలాచార్య సినిమాలా అనిపించినా ఇది నిజమే. కొత్తగా వచ్చే ప్రతి టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇక గాల్లో కూడా ఎగురుతూ రెస్క
CM KCR : సహాయక చర్యల కోసం భద్రాచలానికి హెలికాప్టర్ : సీఎం కేసీఆర్
రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు సహా... హెలికాప్టర్ను భద్రాచలానికి తరలించాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతంల�
Indian Army : అర్ధరాత్రివేళ నదిలో చిక్కుకున్న యువకులను కాపాడిన ఆర్మీ
అర్ధరాత్రి వేళ నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులను ఆర్మీ కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇండియన్ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
Rain Deaths: వర్షాలకు 136 మంది మృతి.. రెడ్ అలర్ట్!
మహారాష్ట్రలో గత రెండు రోజులలో వర్షం సంబంధిత సంఘటనలు మరియు కొండచరియలు విరిగిపడడం వల్ల బీభత్సం క్రియేట్ అయ్యింది. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.