Wayanad : వయనాడ్ విపత్తులో భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య..

కేరళ రాష్ట్రం వయనాడ్‌ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో..మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.